PENDING

    PMGSY: ప్రధాన మంత్రి సడక్ యోజన కింద పడకేసిన 4,000 ప్రాజెక్టులు

    December 14, 2022 / 03:09 PM IST

    ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కఠినమైన భూభాగాలు, తక్కువ పని కాలం వంటి సమస్యల వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో కొండలు గల రాష్ట్రాలలో ఈ పనులు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. రోడ్ల నిర్మాణంలో జాప్యానికి ఇది ప్రధాన కారణమని గ్రామీణాభివృద్ధి శాఖ

    Pending Cases : దేశంలో 4.70కోట్ల కేసులు పెండింగ్ : కేంద్రం

    March 26, 2022 / 12:26 PM IST

    పెండింగ్‌ కేసుల పరిష్కారం న్యాయవ్యవస్థ పరిధిలోనిదని, ఆయా కోర్టుల్లో పలు రకాల కేసుల పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితీ నిర్దేశించలేదన్నారు. జాప్యానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు.

    MLA’s, MP’s: చట్టసభల్లో నేరస్తులైన ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య పెరుగుతోంది

    February 4, 2022 / 06:18 PM IST

    నేరచరిత్ర వుండి పార్లమెంటు, శాసనసభల్లో ప్రవేశించేవారి సంఖ్య పెరుగుతోందని సుప్రీంకోర్టుకు వెల్లడించింది అమిక్యుస్ క్యూరీ.

    Corona Tests AP : ఏపీలో కరోనా పరీక్షల్లో జాప్యం..పెండింగ్‌లో 8 వేల మంది రిపోర్ట్స్

    April 25, 2021 / 12:16 PM IST

    ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోవైపు కోవిడ్ -19 టెస్టులపై గందరగోళం నెలకొంది. దీంతో జనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

    ఇంకా పెండింగ్‌లోనే భారత్‌ బయోటెక్‌ కోవాక్సిన్‌ కు అనుమతులు

    January 2, 2021 / 08:16 AM IST

    Bharat Biotech Covaxin approvals pending : భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాక్సిన్‌కు అనుమతులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి‌. కరోనా టీకా అత్యవసర వినియోగంపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన డీసీజీఐ.. ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి సీరం, భారత్‌ బయోటెక్‌ కంపెనీలు అ

    కిరాణ దుకాణం పెట్టుకున్న దర్శకుడు

    July 4, 2020 / 01:07 PM IST

    కరోనా ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది. చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అష్టకష్టాల పాలు చేస్తున్న ఈ మహమ్మారిని శాపనార్థాలు పెడుతున్నారు. చేసింది ఇక చాలు..వెళ్లిపో..అంటున్నారు. భారతదేశంలో కూడా ఈ �

    రైతుల ఖాతాలో పంటల బీమా పరిహారం : గత ప్రభుత్వం బకాయిని తీర్చిన సీఎం జగన్

    June 26, 2020 / 06:58 AM IST

    కరోనా వేళ ఎన్ని కష్టాలు, ఆర్థిక నష్టాలు ఎదురవుతున్నా..ఇచ్చిన హామీలు పూర్తి చేయడానికే సీఎం జగన్ ముందుకు కదులుతున్నారు. ఆయా రంగాలకు నిధులు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన పథకాలకు సీఎం జగన్ నిధులు విడుదల చేస్తూ..లబ్దిదారుల ఖ

    ఏపీలో ఉగాది రోజున ఇళ్ల పట్టాల పంపిణీ లేదు!

    March 14, 2020 / 07:44 AM IST

    తమకు ఇళ్ల పట్టాలు వస్తాయని, ఉగాది పండుగ రోజున పట్టా చేతికి అందుకోబోతున్నామని అనుకున్న పేదలకు షాకింగ్ న్యూస్ వినిపించింది ఈసీ. ఇళ్ల పట్టాలు చేయవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2020, మార్చి 25వ తేదీన ఉగాది పండుగ రోజున ప్రతిష్టాత్మక�

    రెండేళ్ల తర్వాత బయటపడిన షాకింగ్ నిజం : ఆ బైక్ పై 189 చలాన్లు

    September 22, 2019 / 03:35 AM IST

    చండీగఢ్‌ లో ఏకంగా 189 చలానాలు ఉన్న బైక్‌ ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది. ఆ బైక్ పై ఉన్న చలానాల గురించి దాని యజమానికి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

    16 టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా ?

    March 18, 2019 / 03:51 PM IST

    25 పార్లమెంటు స్థానాలకు TDP ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, హిందూపురం, చిత్తూరు 9 స్థానాలకు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న రామ్మోహన్ నాయుడు, అశోక్ గజపతిరాజు, మాగంటి బాబు, కేశినేని న�

10TV Telugu News