Home » Pension Kanuka
సీఎం జగన్ ఎన్నికల హామీలో పింఛన్ల పెంపు ప్రధానమైనది. ఇప్పుడు మూడు వేల రూపాయలు చేయడంతో ఎన్నికల హామీని నెరవేర్చినట్లైంది. గత ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు పెన్షన్ మొత్తం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమేనని.. తాము ఈ మొత్తాన్ని మూడు వేల రూపాయలు చే�
ఏపీలో పెన్షన్ దారులకు నూతన సంవత్సర కానుకను ప్రభుత్వం అందించనుంది. జనవరి 1 నుంచి పెంచిన రూ.250 పెన్షన్ను లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది.