Home » People Pelted Stones
కొవ్వూరు నియోజకవర్గంలోని దోమ్మేరులో అర్ధరాత్రి నుండి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైసీపీ ఫ్లెక్సీ వివాదంలో పోలీసుల విచారణ అనంతరం దళిత యువకుడు, వైసీపీ కార్యకర్త బొంత మహేందర్ (23) పురుగుల మందు సేవించారు.