-
Home » People Pelted Stones
People Pelted Stones
వైసీపీ కార్యకర్త ఆత్మహత్యతో ఉద్రిక్తత.. పోలీసులపై ప్రజలు రాళ్ల దాడి
November 16, 2023 / 07:40 AM IST
కొవ్వూరు నియోజకవర్గంలోని దోమ్మేరులో అర్ధరాత్రి నుండి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైసీపీ ఫ్లెక్సీ వివాదంలో పోలీసుల విచారణ అనంతరం దళిత యువకుడు, వైసీపీ కార్యకర్త బొంత మహేందర్ (23) పురుగుల మందు సేవించారు.