Home » people Protests
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సెనారోపై దేశ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కరోనా మహమ్మారి బ్రెజిల్ లో ప్రతాపం చూపిస్తున్న క్రమంలో అధ్యక్షుడు జైర్ బొల్సెనారో పట్టించుకోలేదు. కరోనా అనేది కేవలం ఓ ఫ్లూ లాంటిదని కొట్టిపడేశారు. దీంతోదేశంలో కరోన
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖసాగర తీరం హోరెత్తుతోంది. స్టీల్ ప్లాంట్ అమ్మడం తథ్యమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.