People run in fear

    Earthquakes : చిత్తూరు జిల్లాలో మరోసారి భూప్రకంపనలు

    November 26, 2021 / 10:02 PM IST

    చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా బి.కొత్తకోట పట్టణంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఇళ్ల నుంచి భారీ శబ్దాలు రావడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు.

10TV Telugu News