percent

    క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : భారత్ – ఇంగ్లాండ్, ప్రేక్షకులకు అనుమతి

    January 21, 2021 / 10:06 AM IST

    Ind vs Eng: Good new for fans : భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. సొంతగడ్డపై ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్, టీ20 వన్డే సిరీస్‌లకు 50 శాతం ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి…. బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యం�

    పీఎఫ్ ఖాతాదారులకు న్యూ ఇయర్ కానుక, బ్యాలెన్స్ చెక్ చేసుకోండి

    December 31, 2020 / 07:27 PM IST

    పీఎఫ్ ఖాతాదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది. కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఈపీఎఫ్ ఖాతాదారులకు నిర్దేశిత వడ్డీ రేటును అందించనున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా కేంద్రం ప్రకటించింది. సుమారు ఆరు కోట్ల మంది ఖాతాదారులకు లబ�

    కరోనా వైరస్ 12 రకాల లక్షణాలివే…

    April 23, 2020 / 05:48 AM IST

    దగ్గు, జలుబు, జ్వరమే కాదు..గొంతునొప్పి కూడా కరోనా లక్షణమేనా ? విరోచనాలు, తలనొప్పి, వికారం వచ్చినా..అదేనేమో...ఇలాంటి..అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

    గుడ్ న్యూస్ : 69 శాతం కోవిడ్ బాధితుల్లో వైరస్ లేదు

    April 23, 2020 / 05:20 AM IST

    ప్రపంచాన్ని కరోనా భూతం వీడడం లేదు. ఎన్నో దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. భారతదేశంలో కూడా వైరస్  వ్యాపిస్తుండడంతో కేంద్రం పలు చర్యలు తీసుకొంటోంది.

    దిశా నిందితుల మృతదేహాలు..50 శాతం డీ కంపోజ్

    December 21, 2019 / 05:51 AM IST

    చటాన్ పల్లి ఎన్ కౌంటర్‌లో దిశ నిందితుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించడంపై సందిగ్ధత నెలకొంటోంది. కొన్ని రోజులుగా హైకోర్టులో విచారణ జరుగుతోంది. 2019, డిసెంబర్ 21వ తేదీ శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు గాంధీ ఆస్పత్రి చీఫ్ సూపరి�

    చందాదారులకు శుభవార్త : EPFపై 8.65 శాతం వడ్డీ

    April 27, 2019 / 03:45 AM IST

    ఉద్యోగుల భవిష్య నిధి (EPF)పై 2018 – 19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ అమలు కానుంది. కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గాంగ్వర్ అధ్యక్షతన EPFO సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి ఏప్రిల్ 26వ తే�

10TV Telugu News