-
Home » PERFORMED
PERFORMED
ముగిసిన ప్రణబ్ అంత్యక్రియలు
Pranab Mukherjee : మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ఢిల్లీలోని లోధి శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. సైనిక లాంఛనాలతో దివంగత నేతకు అంతిమ వీడ్కోలు పలికారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం, ఇతర నిబంధనలు పాటించేలా అధికారులు అన్�
ఒకే వేదికపై 1100 హిందూ, ముస్లిమ్ జంటలకు పెళ్లిళ్లు : కనువిందు చేసిన అద్భుత దృశ్యం
భారతదేశంలో మతసామరస్యం ఎన్నో సందర్భాలలో కనువిందు చేసింది. అటువంటి మరో అరుదైన అద్భుతమైన ఘటనకు గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరం వేదికయ్యింది. గంగాజమునా తెహజీబ్ సంస్కృతికి ప్రతీకగా హిందూ, ముస్లిములు భాయ్ భాయ్ అంటూ ఒకే వేదికపై ఒకటీ రెండూ కాదు ఏకంగ�
గోమాతకు గొప్ప గౌరవం : వేద మంత్రోచ్ఛారణలతో..అంతిమ యాత్ర
తన కుటుంబానికి ఎంతో సేవలు చేసిన ఓ గోమాతకు ఓ రైతు అరుదైన గౌరవాన్ని ఇచ్చాడు. తన ఇంటిలో మనిషిగా చేసుకున్న ఆవు చనిపోయింది. దీంతో ఆ రైతు కుటుంబం అంతా కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. తమ ఇంటిలో వ్యక్తి చనిపోతే ఎటువంటి అంత్యక్రియలు చేస్తామో అన్ని ఆ ఆవుకు
పెద్ద పులుల మధ్య పోరాటం : మూడేళ్ల ‘వీరూ’మృతి
రెండు పెద్ద పులల మధ్య సాగిన భీకర పోరాటంలో మూడు సంవత్సరాల వయస్సున్న ‘వీరు’ అనే పెద్దపులి మృతి చెందింది. చనిపోయిన పులికి అటవీశాఖ అధికారులు శాస్త్రోక్తంగా కర్మకాండలు చేశారు. రాజస్థాన్ లోని రణథంబోర్ నేషనల్ పార్క్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పార్�
మదర్ థెరీసా 109వ జయంతి…అందరినీ చిరునవ్వుతో పలకరిద్దామన్న మమత
విదేశంలో పుట్టినా భారత్ కు వచ్చి ఓ అమ్మలా పేదలందరికీ సేవలు చేసి నోబెల్ బహుమతిని సున్నితంగా తిరస్కరించిన భారతరత్న మదర్ థెరీసా 109వ జయంతి. ఈ సందర్భంగా మదర్ థెరీసాను గుర్తుచేసుకుంటూ వెస్ట్ బెంగాల్ లోని అనేకచోట్ల శాంతి ప్రార్థనలు నిర్వహించారు. �
ఓటు చైతన్యం : ఆకట్టుకుంటున్న అరుణ మహిళల డాన్స్
దేశం వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తవ్వగా మరికొన్ని రాష్ట్రాలలో జరగాల్సి ఉంది. ఇప్పటికే ఐదు విడతలు పూర్తయ్యాయి. ఇంకా రెండు విడతలు జరగాల్సి ఉంది. ఆరో విడతగా మే 12న, చివరిగా మే 19న జరిగే ఎన్నికలతో
టీడీపీ ప్రభుత్వం ఫెయిల్…ఏడీఆర్ సర్వే
ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ ప్రభుత్వం ఓటరు ప్రధాన్యతలను నిర్లక్ష్యం చేసిందని, ప్రతి విషయంలో ప్రభుత్వ పనితీరు చాలా పూర్ గా ఉందని ది అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR)రిపోర్ట్ తెలిపింది.