Home » Persons
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజునే లాహోర్ లో ఓ మహిళా టిక్ టాకర్ పై సుమారు 400లమంది దాడికి పాల్పడ్డారు. ఆమెను గాల్లో ఎగురవేస్తూ బట్టలు...
ఇకపై అనవసరంగా రోడ్లపైకి వస్తే తాట తీస్తామంటున్నారు తెలంగాణ పోలీసులు. లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని పోలీస్ బాస్ నుంచి ఆదేశాలు రావడంతో.. రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేందుకు రెడీ అవుతున్నారు పోలీసులు. మరి తెలంగాణ డీజీపీ ఇచ్చిన �
హోలీ పండుగ రోజు విషాదం నెలకొంది. మద్యం దొరక్క శానిటైజర్ కలుపుకుని తాగి ఇద్దరు చనిపోగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
karnataka girl killed by family ఫ కుల జాఢ్యం కారణంగా ఎంతో మంది హత్యకు గురవుతున్నారు. సాంకేతికతో దూసుకపోతున్న తరుణంలో..పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. అదృశ్యమైన యువతి విగత జీవిగా కనిపించిన కేసులో తండ్రే నిందితుడని తేలింది. పరువు హత్యగా నిర్ధారించారు. అన్యమతస్�
ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది.
దిశా హత్యాచారం కేసులో పారిపోయేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. జయహో తెలంగాణ పోలీస్..సాహో సజ్జనార్ అంటూ కితాబిస్తున్నారు. జస్టిస్ ఫర్ దిశా అంటూ మొదటి నుంచి స్పందించిన టాలీవుడ్ నట