petrol bunk robbery

    Nizamabad : పెట్రోల్ బంక్‍‌లో దొంగల బీభత్సం

    December 30, 2021 / 09:49 AM IST

    నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని దర్పల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఇండియన్ ఆయిల్ బంక్‌లోకి దొంగలు చొరబడ్డారు.

10TV Telugu News