-
Home » Petrol Bunks
Petrol Bunks
బాటిళ్లలో పోస్తే ఖబడ్దార్! పెట్రోల్ బంక్ నిర్వాహకులకు ఈసీ వార్నింగ్
ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని హెచ్ పీ పెట్రోల్ బంకు బాటిల్స్ లో పెట్రోల్ విక్రయించింది. దీంతో ఈ పెట్రోల్ బంకును అధికారులు సీజ్ చేశారు.
Petrol Price India : కనికరం చూపుతున్న పెట్రోల్ ధరలు.. ఏ నగరంలో ఎంత ?
గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్ని నగరాల్లో వంద రూపాయలలోపు ఉన్నాయి.
పెట్రోల్ ధరలపై Chandrababu పోరుబాట.. 9న ఆందోళనలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈసారి పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో పెట్రోలు ధరలు కనీసం రూ.16 తగ్గించి తీరాలని చంద్రబాబు
Chip Cheatign in Petrol bunks : పెట్రోలు బంకుల్లో ‘చిప్స్’చీటింగ్..లీటరుకు 50 ML దోపిడీ..బంక్ యజమానులతో కలిసి దందా
పెట్రోలు బంకుల్లో ‘చిప్స్’ దందాలతో ప్రజల్ని దోచుకుంటున్నారు కేటుగాళ్లు. లీటరు పెట్రోలుకు 30 నుంచి 50 ఎంఎల్ తక్కువ పోసేలా ‘చిప్’ సెట్ చేసి వినియోగదారుల్ని అడ్డంగా దోచేస్తున్నారు.
Telangana Government : రోజంతా తెరిచే ఉండనున్న పెట్రోల్ బంకులు
పెట్రోల్ బంకుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు ఇచ్చింది రాష్ట్ర సర్కార్. 2021, మే 19వ తేదీ బుధవారం సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Petrol Bunks : లాక్ డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు
తెలంగాణలో పెట్రోల్ బంకులను లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పెట్రోల్ బంకులన్నీ మోదీ వసూల్ కేంద్రాలుగా మార్చాలి – కాంగ్రెస్
Narendra Modi Vasooli Kendra : చమురు ధరలు పెరుగుతుండడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. దేశంలోని పెట్రోల్ బంకులన్నీ మోదీ వసూలు కేంద్రాలుగా (Narendra Modi Vasooli Kendra) మార్చాలని కాంగ్రెస్ పార్టీ యువనేత శ్రీవాత్సవ సెటైర్ వేశారు. ఓ పెట్రోల్ బంక్ పేరు మార్చినట్లుగా ఉన్న ఓ ఫ�
కరోనా ఎఫెక్ట్, పెట్రోల్ బంకులు, రేషన్ షాపుల్లో కొత్త రూల్
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉంది. లాక్ డౌన్ అమల్లో ఉన్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే కొత్త కొత్త రూల్స్ తీసుక
ఏపీలో ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు బంద్
కరోనా వైరస్ పై యుద్ధం ప్రకటించిన ప్రధాని మోడీ ఆదివారం(మార్చి 22,2020) జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9
BS-6 వాహనాల్లో లీటర్ పెట్రోల్ ఉండాల్సిందే..లేకపోతే బండిస్టార్ట్ కాదు
బీఎస్ – 6 వాహనదారులకు గమనిక. వాహన ట్యాంకులో కనీసం లీటర్ పెట్రోల్ నిల్వ ఉండాలి. ఇంధనం లేకపోతే..ట్యాంకు నుంచి పెట్రోల్ పంపింగ్ కాదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం వాడకంలో ఉన్న BS-4 వాహనాల్లో ఈ తరహా వ్యవస్థ లేకపోవడంతో ట్యాంకులో ఉన్న పెట్�