Home » Petrol Price in India
దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా ధరల పరుగులు మాత్రం ఆగడంలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మొదలైన ధరల పెరుగుదల ఇప్పటికీ పైపైకి వెళ్తూనే ఉంది. ఎన్నికల అనంతరం ఇప్పటికి 23 సార్లు పెంచిన చమురు కంపెనీలు శుక్రవారం మర�
ఒకవైపు కరోనా వేళ ఉపాధి కోల్పోయిన మధ్య తరగతి ప్రజల మీద పెట్రో బాదుడు ఆగడం లేదు. దాదాపుగా ఇరవై రోజుల నుండి విడతల వారీగా ఈ చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి.
ఒకవైపు కరోనా విరుచుపడుతుండడంతో జనాలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకీడుస్తున్నారు. కరోనా కట్టడి చర్యలతో ఒకవైపు ఉపాధి కరువై సామాన్యుల పరిస్థితి మరింత దిగజారగా పైన పెట్రో బాదుడు సామాన్యుడి నడ్డివిరుస్తుంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలు వ�
నిలకడగా పెట్రోల్ ధరలు... కారణం ఎన్నికలేనా?