Home » PFI furious due to NIA's action
కేరళ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్విన ఘటనలు చోటుచేసుకున్నాయి. కొచ్చిలో విధ్వంసానికి పాల్పడిన ఘటనలో ఐదుగురు పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. దుకాణాలు మూసేయాలని �