-
Home » PhD
PhD
MLA Seethakka: పీహెచ్డీ పూర్తి చేసిన ఎమ్మెల్యే సీతక్క.. డాక్టరేట్ ప్రదానం.. వీడియో
తెలంగాణలోని ములుగు ఎమ్మెల్యే సీతక్క(అనసూయ) రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ట్వీట్ చేశారు. ‘‘నేను నక్సలైటుని అవుతానని నా బాల్యంలో ఎన్నడూ అనుకోలేదు. నేను నక్సలైటుగా ఉన్న సమయంలో న్యాయవాదిని అవుతానని కూడా �
NIFFT Admissions : ఎన్ఐఎఫ్ఎఫ్టీలో పీహెచ్డీ ప్రవేశాలు
రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు గేట్ వ్యాలిడ్ స్కోర్ ఉంటేనే ఇన్స్టిట్యూట్ స్కాలర్షిప్ లభిస్తుంది.
Visakha IIPE : విశాఖ ఐఐపీఈ లో పీహెచ్ డీ ప్రొగ్రామ్ లో ప్రవేశాలు
మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000 అనంతరం మూడేళ్లు నెలకు రూ.35,000 ఇస్తారు. కంటింజెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ.30,000 ఇస్తారు.
Job Applicants MP : 15 ప్యూన్ ఉద్యోగాల కోసం11,000 దరఖాస్తులు..PHD,ఇంజనీరింగ్, లా అభ్యర్ధులతో సహా..
15 ప్యూన్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనకు 11,000 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులు చేసుకున్నవారిలో .PHD,ఇంజనీరింగ్, లా అభ్యర్ధులు కూడా ఉన్నారు.
Nift : నిఫ్ట్ లో యూజీ,పీజీ,పీహెచ్ డీ కోర్సుల భర్తీ నోటిఫికేషన్
మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సుకు సంబంధించి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసుతో సంబంధం లేదు. రాత పరీక్ష, జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్లిస్ట్
Dr YSR Horticultural University : డా. వైఎస్ఆర్ హార్టీకల్చర్ యూనివర్శిటీలో పీజీ, పీహెచ్డీ ప్రవేశాలు
దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.1,000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబరు 20న కౌన్సిలింగ్ ఉంటుంది.
Rahul Gandhi : పన్ను వసూళ్లలో పీహెచ్డీ
ఇంధన ధరలు అంతకంతకూ పెరగడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మోడీ సర్కార్ పై ఫైర్ అయ్యారు.
80 ఏళ్ల మహిళ..సంస్కృతంలో పీహెచ్డీ
ujjain 80 year : 80 ఏళ్లు వచ్చాయంటే మంచానికే పరిమితమైపోయే పరిస్థితి. కానీ 80 ఏళ్లు ఉన్న ఓ మహిళ ఏకంగా ఏకంగా సంస్కృతంలో పీహెచ్డీ చేశారు. ఉజ్జయినికి చెందిన శశికళా రావల్ 80 ఏండ్ల వయసులో పీహెచ్డీ పూర్తిచేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల�
అమ్మేది కూరగాయలు.. ఇంగ్లీషులో అధికారులను కడిగిపారేసింది.. ఏం చదివిందో తెలిసి నోరెళ్లబెట్టారంతా..!
Indore లోని ఓ కూరగాయాల మార్కెట్ ఉంది. రోడ్డు పక్కన తోపుడు బండ్లు పెట్టుకుని కొంతమంది వ్యాపారం నిర్వహిస్తున్నారు. బండ్లను తొలగించాల్సిందేనంటూ మున్సిపల్ అధికారులు ఆదేశించారు. కడుపు తిప్పలు కోసం వ్యాపారం చేసుకుంటున్నామని, ఇక్కడి నుంచి వెళ్లిపో�
చనిపోయిన కొడుకు స్థానంలో గోల్డ్ మెడల్స్ తీసుకున్న తండ్రి
ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఐదు బంగారు పతకాలు… ఒక్కొక్కటి తన మెడలో పడే కొద్ది ఆ తండ్రి కంట నీరు ఆగలేదు. మెడల్స్ వచ్చాయని సంతోష పడాలో… కొడుకు లేడని బాధ పడాలో తెలియని పరిస్థితి ఆ తండ్రిది. గుండెలు పగిలేలా ఏడవాలనిపించినా… బాధను దిగమింగుకు�