Home » Philanthropy
రతన్ టాటా బ్యాంకు ఎఫ్డీలు, గడియారాలు, పెయింటింగ్లు వంటి ఆస్తుల మొత్తం విలువ దాదాపు రూ.800 కోట్లు ఉంటుంది.
విద్య, వైద్యం, నైపుణ్యాల పెంపు వంటి అంశాల్లో ఈ నిధులు ఖర్చు చేస్తామని తెలిపారు. తన తండ్రి శాంతిలాల్ అదానీ శత జయంతి సందర్భంగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌతమ్ అదానీ చెప్పారు.
ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ సమాజంపై తనకు ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. విప్రోలో తనకు చెందిన 34 శాతం (రూ.52,750 కోట్ల విలువైన) ఈక్విటీ షేర్లను తన దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్కు విరాళంగా ఇచ్చేశారు. ప్రేమ్జీ నియంత