Home » PHONE PE
ఒక వ్యక్తి తల్లికి ఆరోగ్యం బాగా లేదని సమాచారం అందుకున్న కమల్ సింగ్ అనే వ్యక్తి.. 2021 జూలై 7న సదరు వ్యక్తికి 201 రూపాయలు ఫోన్ పే ద్వారా విరాళం పంపాడు. ‘నా తరపు నుంచి చిన్న సాయం.. మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ డబ్బులు పంపిన అనంతరం మెసేజ్ చే�
దేశంలో అతిపెద్ద యూపీఐ ప్లాట్ ఫామ్ ఫోన్ పే. ఎంతో మంది దీన్ని వాడుతున్నారు. ఫోన్ పే ద్వారా గ్రాసరీ స్టోర్లో చెల్లింపుల నుంచి మనీ ట్రాన్స్ఫర్, బిల్లుల చెల్లింపు వరకు పలు రకాల సేవలు.
నక్క తోక తొక్కాడో మరొకటి తొక్కాడో తెలియదు కానీ.. ఆ వ్యక్తి జాక్ పాట్ కొట్టాడు. లక్షీదేవి అతడిని కరుణించింది. కనక వర్షం కురిపించింది. ప్రముఖ ఆన్ లైన్ పేమెంట్ యాప్
2016 నవంబరు 8అర్ధరాత్రి నోట్ల రద్దు జరిగినప్పటి నుంచి గత్యంతరం లేని పరిస్థితుల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లు ఊపందుకున్నాయి. ఏటీఎంలోకి వెళ్లి డబ్బులు తీసుకుని నోట్లతో లావాదేవీలు జరపడాన్ని మార్చుకుని కార్డులతో పాటు డిజిటల్ వ్యాలెట్లు వాడడం మొద