Home » PIB
Cyberattack Alert : భారత్, పాక్ ఉద్రికత్తలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. సైబర్ దాడి జరిగే ప్రమాదం ఉంది.
ఓవైపు రాముడు, మరోవైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ నమూనా, స్వచ్ఛ భారత్ అని గాంధీజీ కళ్ల జోడు ఉండే ప్రదేశంలో రాముడి బాణం ఉంది.
మంత్రిత్వ శాఖకు చెందిన నిజ నిర్ధారణ విభాగం తనిఖీ చేసి ఈ ఛానెల్స్ను నిషేధించింది. నేషన్ టీవీ, సంవాద్ టీవీ, సరోకార్ భారత్, నేషన్ 24, స్వర్ణిమ్ భారత్, సంవాద్ సమాచార్ అనే ఆరు ఛానెళ్లను కేంద్రం తాజాగా నిషేధించింది.
ప్రతి రోజూ రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాట్సాప్ సేవలు బంద్ చేయాలి. ఈ మేరకు వాట్సాప్ ను భారత ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు యూజర్లు ఈ మేసేజ్ ను 48 గంటల్లో ఫార్వార్డ్ చ
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని, మే 3 నుంచి దేశవ్యాప్తంగా మరోసారి పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్తుందని గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది.
తూర్పు లద్దాఖ్ లోని గాల్వాన్ లోయ ప్రాంతంలో జూన్ 15న చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణలో
కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది పిట్టల్లా చనిపోతున్నారు. ఇది ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండ