Home » pilgrimage
భారత్లో గంగా నదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నదిలో పుణ్యస్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం. ప్రపంచంలోనే అత్యధిక మంది సందర్శించే యాత్రస్థలం గంగ
కొవిడ్ మహమ్మారిని నిర్లక్ష్య పెట్టి ప్రజలు ప్రవర్తిస్తున్న తీరుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారని.. వైరస్ ప్రభావం అప్పుడే పోలేదని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
కోవిడ్ పై పోరాటంలో అలసత్వం ప్రదర్శించకూడదని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఇండిమన్ మెడికల్ అసోసిషన్(IMA)విజ్ణప్తి చేసింది.
శ్రీలంక పర్యాటకులు భారత్కు వెళ్లకూడదని లంక ప్రభుత్వం కండిషన్ పెట్టింది. బౌద్ధ తీర్థయాత్రికులు భారత్కు వెళ్లొద్దంటూ కఠిన ఆంక్షలు విధించింది. తీర్థయాత్రలకు వయస్సులో పైబడిన ఉంటారు కాబట్టే కరోనా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ‘ఇటువంట