-
Home » Piligrims
Piligrims
రామమందిరం నిర్మాణంతో అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు
రామజన్మభూమి అయిన అయోధ్య నగరంలో రామాలయం నిర్మాణం పూర్తికానుండటంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రామాలయం ప్రతిష్ఠాపనకు పవిత్ర అయోధ్య నగరం సిద్ధమవుతున్న తరుణంలో రియల్ బూమ్ ఏర్పడింది....
Tirumala : రద్దీ దృష్ట్యా తిరుమల యాత్ర వాయిదా వేసుకోండి-టీటీడీ విజ్ఞప్తి
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా వృద్ధులు, చిన్న పిల్లలు.. వారి తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ కోరింది.
Tirumala : టీటీడీ సంచలన నిర్ణయం-టోకెన్ లేకుండానే శ్రీవారి దర్శనం
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పిస్తోంది. ఈ రోజు తిరుపతిలోనిఉదయం సర్వ దర్శనంటోకెన్ల జారీ నేఫధ్యంలో జరిగిన తొక్కిసలాటతో టీటీడీ ఈ నిర
Vaishno Devi Temple : వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాలంటే ఇకపై అది తప్పనిసరి
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"భయాందోళనల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోని శ్రీ మాతా వైష్లోదేవి దేవస్థానం(SMVDSB)కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాన్ని సందర్శదించే భక్తులందరూ
Covid Negative Certificate : తిరుమలకు వచ్చే యాత్రికులకు కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి
తిరుమలకు వచ్చే 18 ఏళ్ళ లోపు వారు కూడా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి చెప్పారు.
మహా శివరాత్రి-98 శైవక్షేత్రాలకు ఏపీఎస్ ఆర్టీసి 3,777 ప్రత్యేక బస్సులు
మహాశివరాత్రి పర్వదినానికి ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలోని 98 శైవక్షేత్రాలకు మొత్తం 3,777 ప్రత్యేక బస్సుల్ని నడుపుతోంది.
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం-నలుగురి మృతి
Four killed in a Road Accident at Prakasam District : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో నలుగురు మరణించగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మార్టురుకు సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూర
కరోనా టెస్ట్…300 భారతీయుల శాంపిల్స్ తో ఢిల్లీకి ఇరాన్ విమానం
ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా వైరస్ సోకి ఇరాన్ లో దాదాపు 120మంది వరకు ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. 3వేల 513మంది వైరస్ సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇరాన్ కరోనా దెబ్బతో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఇరాన్
ముగిసిన కైలాశ్-మానస సరోవర్ యాత్ర
జూన్-8,2019న ప్రారంభమైన వార్షిక కైలాశ్-మానస సరోవర్ యాత్ర ముగిసిందని అధికారులు ప్రకటించారు. ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ పాస్ మీదుగా మానససరోవర్ యాత్ర ఇవాళ(సెప్టెంబర్-08,2019) ముగిసిందని అధికారులు ఓ ప్రకటనలోతెలిపారు. ఆదివారం 41 మందితో కూడిన భారత యాత్రికు�
తిరుమలకు నీటి గండం : సమ్మర్ ఎఫెక్ట్
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు నీటిగండం పొంచిఉంది. తీవ్రమైన ఎండలకు తిరుమల గిరుల్లోని జలాశయాల్లో నీరు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి.