Home » pithapuram mla pendem dorababu tests corona positive
కరోనా బారిన పడిన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆరోగ్యం విషమించింది. అత్యవసర చికిత్స కోసం ఎమ్మెల్యే దొరబాబును బెంగుళూరు తరలించాలని డాక్టర్లు చెప్పారు. దాంతో వెంటనే ఆయనను ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదివారం(సెప్టెంబర్