-
Home » pithapuram mla pendem dorababu tests corona positive
pithapuram mla pendem dorababu tests corona positive
వైసీపీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం, ఆందోళనలో సీఎం జగన్
September 6, 2020 / 03:45 PM IST
కరోనా బారిన పడిన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆరోగ్యం విషమించింది. అత్యవసర చికిత్స కోసం ఎమ్మెల్యే దొరబాబును బెంగుళూరు తరలించాలని డాక్టర్లు చెప్పారు. దాంతో వెంటనే ఆయనను ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదివారం(సెప్టెంబర్