Home » pizza restaurant
ముంబై పట్టణంలోని ఒక పిజ్జా రెస్టారెంట్లో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో ఇద్దరు యువతులు గాయపడ్డారు.
సాధారణంగా.. మానసిక ప్రశాంతత కోసం అందరూ ధాన్యం చేస్తుంటారు.. ఒత్తిడిని ఎదుర్కొనేవారిలో ధ్యానంతో మనస్సును శాంతపరుచుకోవచ్చు అంటారు. నిజానికి ఇది సరైనదే.. కానీ, అన్నివేళలా ధాన్యం కూడా మంచిది కాదంటున్నారు మానసిక నిపుణులు..
పుట్ట గొడుగులు పిజ్జాను ఆర్డర్ చేస్తే మాంసాహార పిజ్జాను డెలివరీ చేసి మనోభావాలు దెబ్బ తీసినందుకు అమెరికాకు చెందిన పిజ్జా ఔట్ లెట్ పై ఒక మహిళ కోటి రూపాయల నష్టపరిహారానికి కేసు వేసింది.