PLA

    భారత్‌ను దెబ్బతీయడమే చైనా వ్యూహం. అందుకే లడఖ్‌లో సైన్యం మోహరింపు!

    September 8, 2020 / 03:15 PM IST

    LAC row: Chinese army fired shots: భారత్ చైనా సరిహద్దులో తూర్పు లడఖ్‌లో డ్రాగన్ బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. బీజింగ్ ప్లాన్‌తో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ముందుకు దూసుకొస్తోంది. 3488 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ (LIC) వెంట నిరంతరంగా ఒత్తిడి తెస్తూ భారతదేశ�

    భారత్‌పై ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న చైనా…మణిపూర్ ఉగ్రదాడి వెనుక కమ్యూనిస్ట్ దేశం

    July 31, 2020 / 09:41 PM IST

    భారత్‌పై డ్రాగన్ కొత్త కుట్రలు చేస్తోంది. పాకిస్తాన్త తరహాలోనే భారత్‌పైకి ఉగ్రవాదులను ఎగదోస్తోంది చైనా . కశ్మీర్‌లో ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చినట్లుగానే.. ఈశాన్య భారతంలో స్థానిక తీవ్రవాదులకు అండగా ఉంటూ భారత్‌పైకి ఉసిగొల్పుతోంది.

    11వేల ఎత్తులో సైనికులను కలిసిన మోడీ

    July 3, 2020 / 02:15 PM IST

    భారత్ మాతా కీ జై..వందే మాతరం…అనే నినాదాలు మారుమ్రోగాయి. భారత్ – చైనా వాస్తవాధీన రేఖ వెంబడి..ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారత ప్రధాని అకస్మాత్తుగా జమ్మూ కాశ్మీర్ లోని లేహ్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. హోం మంత్రి అమ�

10TV Telugu News