Home » plant
''దెయ్యాలు వేదాలు వల్లించినట్లు''.. ''నీతులు ఉన్నవి ఇంకొకరికి చెప్పడానికే.. కానీ, మనం పాటించడానికి కాదు'' అన్నట్లు.. ఉంది వీరి వ్యవహారం. చెట్లను కొట్టేసి వాటి దుంగలను లారీలో వేసుకుని వెళ్తున్నారు కొందరు. ఆ లారీ వెనకాల మాత్రం ''మరి�
మందార పువ్వుల టీని రోజూ తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి మందారం టీ ఉపయోగపడుతుంది.
ఒకే మొక్కకు రెండు రకాల కూరగాయలు కాసే విధానాన్ని భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలోని వారణాసి కూరగాయల పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది.
ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా వల్ల చనిపోయిన వారిని దహనం చేయడానికి కట్టెల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే.
eco friendly mask : దాదాపు రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారికి జనాలను హడలెత్తిస్తోంది. దీంతో ముఖానికి మాస్కులు పెట్టుకోవాల్సిందే..లేకుండా అంతే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. దీంతో కోవిడ్ పుణ్యమాని మాస్కుల వాడకం పెరిగిపోయింది. అలా ఎన్నో మాస్కులు వాడి
విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించుకోనున్నట్లు వెల్లడించింది.
Koti Vruksha Archana Birthday gift : కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ను టీఆర్ఎస్ ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. కోటి వృక్షార్చన ఒక గంటలో రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలను నాటనున్నారు. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటనున్నారు. కోటి వృక్షార్చనలో పాల్గొనేందుక
students to plant 10 trees : డిగ్రీ పట్టా అందుకొంటున్నారా..అంత లోపు..మీరు పది మొక్కలు నాటాల్సి ఉంటుంది. పర్యావరణహితం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. మొక్కలు నాటడం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది కాబట్టే..ఈ విధంగా నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుత�
గ్రేటర్ హైదరాబాద్ మహానగరం నుంచి వెలువడుతున్న చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రారంభం అయ్యింది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లాంఛనప్రాయ ప్రారంభోత్సవం జరిగింది. దక్షిణ భారతదేశంలోనే చెత్తనుంచి విద�
తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో నున్నశ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 2020, ఆగస్టు 20వ తేదీ గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొ�