play cards

    Andhra pradesh: పేకాట ఆడుతూ చిక్కిన 10 మంది.. వారిలో ఇద్ద‌రు పోలీసులు

    July 23, 2022 / 02:46 PM IST

    మొత్తం 10 మంది పేకాట రాయుళ్ళ‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 79,540 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గ్యాంబ్లింగ్ నిర్వాహకుడు శివ నాగిరెడ్డిపై పలు పోలీస్ స్టేషన్ల‌లో ఇప్ప‌టికే కేసులు నమోదు అయినట్లు సమాచారం.

    పేకాట శిబిరంపై దాడి : పట్టుబడ్డ మాజీ ఎమ్మెల్యే

    August 29, 2020 / 07:53 AM IST

    విజయవాడలో టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఓ పేకాట శిబిరంపై దాడి చేశారు. దాడిలో మాజీ ఎమ్మెల్యేతో సహా విజయవాడ, గుంటూరులకు చెందిన పలువురు ప్రముఖులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో డాక్టర్లు, పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు. https://10tv.in/mobile-phones-lorry-robbed-by-thieves-in-c

10TV Telugu News