-
Home » players
players
Swimming Record : 8గంటల పాటు ఈత కొట్టి ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ నమోదు చేసిన 15 ఏళ్ల అమ్మాయి..
8 గంటలపాటు ఈత కొట్టడం అంటే మామూలు విషయం కాదు. చంద్రకళ అనే 15 ఏళ్ల అమ్మాయి నాన్ స్టాప్ గా ఈత కొట్టి 'గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో పేరు సంపాదించుకుంది.
IPL Auction: డిసెంబర్ 23న ఐపీఎల్ మినీ వేలం.. పోటీలో 991 మంది ఆటగాళ్లు.. ఆస్ట్రేలియా ప్లేయర్సే టాప్
ఐపీఎల్-2023 కోసం త్వరలో మినీ వేలం జరగనుంది. ఈ నెల 23న కేరళలోని కోచిలో ఐపీఎల్ మినీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఐపీఎల్లోని పది జట్లు ఈ పోటీలో పాల్గొంటాయి.
IND vs SA: దక్షిణాఫ్రికా టూర్ కోసం టీమ్ ఇండియా ఇదే కావచ్చు.. నేడే ప్రకటన!
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) దక్షిణాఫ్రికా టూర్కు భారత జట్టును ఇవాళ(2 డిసెంబర్ 2021) ప్రకటించనుంది.
ముంబై ఇండియన్స్కు షాక్.. అడ్వైజర్, మాజీ క్రికెటర్కు కరోనా పాజిటివ్
MI’s Kiran More: భారతజట్టు మాజీ క్రికెటర్.. ముంబై ఇండియన్స్ జట్టు అడ్వైజర్ కిరణ్ మోరె కరోనా వైరస్ బారిన పడ్డారు. లేటెస్ట్గా జరిగిన పరీక్షల్లో కిరణ్కు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా ఫ్రాంచైజీ ప్రకటించింది. అయితే అతనికి ఎటువంటి లక్షణాలు లేకుండా �
ఐపీఎల్ వేలంలో సచిన్ కొడుకు, 1,097 మంది దరఖాస్తు
IPL 2021 Sachin Tendulkar’s son : రానున్న ఐపీఎల్ సీజన్ వేలానికి దాదాపు ఒకవెయ్యి 97మంది ఆగటాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. చెన్నై వేదికగా ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి వేలం ప్రారంభంకానుంది. ఈ వేలానికి 21మంది టీమిండియా ప్లేయర్లతోసహా 207మంది అంతర్జాతీయ ఆట�
ఐపీఎల్ 2021 వేలం ప్రక్రియ వాయిదా!
IPL auction : ఐపీఎల్ 2021 ఆటగాళ్ల వేలం ప్రక్రియ వాయిదా పడింది. ఫిబ్రవరి 11న ఆటగాళ్ల వేలం ప్రక్రియను నిర్వహించాలని బీసీసీఐ తొలుత భావించింది. అయితే ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న జరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి శుక్రవారం పీటీఐకి తెలిపారు. అయితే, వేదిక ఎక్కడన�
ఫోన్ స్విచాఫ్ చేస్తే మంచిది టీమిండియా క్రికెటర్లకు కైఫ్ సూచన
switch off the phones kaif to team india : ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్లో టీమిండియా ఘోరంగా విఫలం చెందడంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత జట్టు క్రీడాకారులు కూడా తప్పుబడుతున్నారు. ఆసీస్తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో కోహ్లీ సేన…కేవలం 3
ఫ్యామిలీలతో సహా ఆస్ట్రేలియా చేరుకున్న టీమిండియా
టీమిండియా క్రికెటర్లు గురువారం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఆస్ట్రేలియాలో ఇండియా పర్యటనలో భాగంగా ఫ్యామిలీలతో సహా బయల్దేరారు. వారుచేరుకున్న ఫొటోలను బీర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI)సోషల్ మీడియా ద్వారా పోస్టు చేసింది. ‘దుబాయ్
IPL 2020: యూఏఈలలో డోపింగ్ టెస్ట్లకు శాంపిల్స్ తీసుకున్న నాడా
nada: యూఏఈలో డోపింగ్ టెస్ట్లకు ఆటగాళ్ల దగ్గరి నుంచి శాంపిల్స్ తీసుకున్నట్లుగా నాడా(National Anti-Doping Agency) ట్వీట్ చేయడం ద్వారా ఈ విషయం గురించి సమాచారం ఇచ్చింది. IPL2020లో పాల్గొన్న క్రికెటర్లను డోప్ టెస్టింగ్ కోసం నాడా ఇండియా దుబాయ్లో నమూనాలను సేకరించే ఉద్య
క్రికెట్ పండుగ, IPL 2020 Schedule
IPL 2020 players ruled out and replacements : ధనాధన్ సమరానికి వేళైంది. కరోనాతో ఆగిన IPL క్రికెట్ మ్యాచ్లు కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది. 2020, సెప్టెంబర్ 06వ తేదీ ఆదివా�