PM Cares for children

    PM Modi: కొవిడ్ కారణంగా పేరెంట్స్ కోల్పోయిన చిన్నారులకు రూ.4000

    May 30, 2022 / 12:06 PM IST

    పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పథకాలను విడుదల చేశారు. ఇందులో కొవిడ్ కారణంగా పేరెంట్స్ కోల్పోయిన పిల్లలకు నెలకు రూ.4వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ పాఠశాల విద్యార్థులకు స్కాలర్�

10TV Telugu News