Home » PM Kisan Yojana
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నూతన సంవత్సరంలో రైతులకు శుభవార్త అందించారు. దేశంలోని రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పధకం కింద నిధులు విడుదల చేశారు.
ఈ పథకంలో భాగంగా ఏటా రూ.6వేలు మూడు విడతల్లో(రూ.2వేలు చొప్పున) నాలుగు నెలలకోసారి కేంద్రం రైతులకు అందిస్తోంది. ఇప్పటివరకు 9 విడతల్లో నగదు ఇచ్చారు. ఇప్పుడు పదో విడత నిధులను..
8వ విడత డబ్బులు ఏప్రిల్ 1 నుంచి రైతుల ఖాతాలో జమ కావాల్సి ఉంది. దీనికి సంబంధించి వార్తలూ వచ్చాయి. కానీ, ఇప్పటి వరకు ఏ రైతు ఖాతాలోనూ పీఎం కిసాన్ నగదు జమ కాలేదు. 8వ విడత డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేస్తారనే దానిపైనా స్పష్టత రాలేదు.
ysr rythu bharosa: రైతులకు రెండో విడత పెట్టుబడి సాయం అందించింది ఏపీ ప్రభుత్వం. వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన నిధులు ఇవాళ(అక్టోబర్ 27,2020) రైతులకు అందాయి. 50 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఒక వేయి 115 కోట్లు జమ చేశారు సీఎం జగన్. తాడేపల్లి క్యాంప్ �
‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ సమ్మాన్ యోజన’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ(15 అక్టోబర్ 2019) ప్రారంభిస్తున్నారు. ఈ పథకం కింద ప్రతీ ఏటా రైతుకు రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 అందించనుంది ప్రభుత్వం. ఇందులో కేంద్రం రూ. 6వేలు ఇస్తుండగా.. రాష్�