Home » pm kisan
8వ విడత డబ్బులు ఏప్రిల్ 1 నుంచి రైతుల ఖాతాలో జమ కావాల్సి ఉంది. దీనికి సంబంధించి వార్తలూ వచ్చాయి. కానీ, ఇప్పటి వరకు ఏ రైతు ఖాతాలోనూ పీఎం కిసాన్ నగదు జమ కాలేదు. 8వ విడత డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేస్తారనే దానిపైనా స్పష్టత రాలేదు.
రైతులకు సాయంగా నాలుగు నెలలకొకసారి 2వేల రూపాయలతో ఏటా 6వేల రూపాయలు నేరుగా వారి అకౌంట్లలో వేస్తామంటూ గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల ముందు కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా పీఎం-కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే �
కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇకపై రైతులకు పీఎం-కిసాన్ పథకం కింద నిధులు అందాలంటే ఆధార్ తప్పనిసరి. అర్హులైన రైతులకు ఆధార్ అనుసంధానమైన బ్యాంకు