Home » PM Modi Warangal Tour
మోడీతో సహా ఢిల్లీ బీజేపీ నేతలంతా ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడతారు.తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాలు లేవు కాబట్టే మోడీ నిధులు ఇవ్వకుండా, హామీలు లేకుండా ప్రసంగం ముగించారు.
తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఢిల్లీ వరకు కేసీఆర్ అవినీతి పాకింది. కేసీఆర్ కుటుంబం అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టాయని ప్రధాని మోదీ అన్నారు.
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి
కాజీపేటకు రైల్వే ప్రాజెక్ట్..