Home » PM Modi With Team India Players
టీ20 ప్రపంచకప్ను సొంతం చేసుకున్న టీమ్ఇండియా గురువారం ఉదయం స్వదేశానికి చేరుకుంది. ఈసందర్భంగా వారికి అపూర్వ స్వాగతం లభించింది. భారత జట్టు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయింది.
Team India Meets PM Modi: ఆటగాళ్లతో ప్రధాని మోదీ మాట్లాడారు.