Home » PM Modi
డిసెంబర్ 26న "మన్ కీ బాత్" కార్యక్రమం ద్వారా పలు విషయాలపై ప్రసంగించిన ప్రధాని మోదీ, తన తదుపరి కార్యక్రమం "పరీక్ష పర్ చర్చ" కార్యక్రమం డిసెంబర్ 28 నుంచి ప్రారంభమౌతుందని తెలిపారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ ను భయపెడుతున్న వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. త్వరలో పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు. అలాగే హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దుబా భారత్ పర్యటనకు రానున్నారు. జనవరి రెండో వారంలో భారత్ లో పర్యటనకు రావొచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రధాని మోదీ..సీఎం యోగీ అధికారంలో శాశ్వతంగా ఉండరు.. వారు వెళ్లిపోయాక..అల్లా మీ అంతు చూస్తాడు జాగ్రత్త అంటూ అసదుద్దీన్ఒవైసీ యూపీ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.
దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
యూపీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతుండటంతో ఎన్నికలపై ఆలోచించాలని అలహాబాద్ కోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది.
కోవిడ్ పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా స్థాయి మొదలు రాష్ట్రాల్లో ఆరోగ్య వ్యవస్థలు పటిష్టంగా ఉంచుకోవాలని మోదీ సూచించారు. కోవిడ్ పరిస్థితులపై..
ఆవులను పెంచటానికి..వాటిని సంరక్షించటానికి బీజేపీ ప్రభుత్వం గర్వపడుతుందని..కొంతమంది ఆవులను ఎగతాళి చేస్తారు...కానీ ఆవులమీద సంపాదిస్తారని ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు
దేశంలోని కోవిడ్ పరిస్థితులపై ప్రధాని మోదీ ఇవాళ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.