Home » PM Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం వారణాశి పర్యటనలో భాగంగా గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించిన విషయం తెలిసిందే. అనంతరం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించారు.
పవిత్ర గంగానదిలో మోదీ బోటు షికారు
వారణాసి పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ...సోమవారం సాయంత్రం నిర్వహించిన గంగా హారతి కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ వాహనంలో గంగా ఘాట్ కు
ప్రధాని మోదీ వారణాసి పర్యటనపై యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ(SP)చీఫ్ అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు
ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే హర్బన్స్ కపూర్(76) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. డెహ్రాడూన్ లోని తన నివాసంలో నిద్రలోనే ఆయన తుది శ్వాస విడిచినట్లు సమాచారం.
వారణాశి పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఇవాళ కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభించిన తర్వాత అక్కడి కార్మికులతో కలిసి భోజనం చేశారు. కాశీ విశ్వనాథ్ నడవా నిర్మాణంలో
ఉత్తర్ప్రదేశ్ వారణాసి పట్టణంలో నిర్మించిన 'కాశీ విశ్వనాథ్ కారిడార్'మొదటి ఫేజ్ ను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. రూ.399 కోట్లతో పూర్తయిన తొలిదశ పనుల ప్రారంభోత్సవం
ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్లారు.. వారణాసిలో పర్యటించిన ఆయన కాలభైరవుడికి పూజలు నిర్వహించారు.
కాశీ ఆలయం నుంచి నేరుగా గంగానదికి దారి
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత దేశంలోని త్రివిధ దళాలను స్వయం సమృద్ధం చేయడం కోసం జనరల్ బిపిన్ రావత్ విశేషంగా