Home » PM Modi
ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో సరయూ కెనాల్ నేషనల్ ప్రాజెక్టును శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. సుధీర్ఘంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ప్రభుత్వం
బిపిన్ రావత్కు చిన్నారి సెల్యూట్
హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరగుతున్నాయి.
తమిళనాడులోని కూనూర్ వద్ద బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివ దేహాలను ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్కు
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న ఉత్తరప్రదేశ్ లో ఇవాళ ప్రధాని మోదీ పర్యటించారు. గోరఖ్పుర్లో నిర్మించిన ఎయిమ్స్, ఫర్టిలైజర్ ప్లాంట్,ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్
పార్లమెంట్లో హాజరు విషయంపై బీజేపీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎంపీలు పరివర్తన చెందాలంటూ ప్రధాని హితవుపలికారు. సంప్రదాయానికి భిన్నంగా ఢిల్లీలోని
21వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు సోమవారం మధ్యాహ్నాం ఢిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భేటీ అయ్యారు ప్రధానమంత్రి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఉత్తరాఖండ్లో పర్యటించనున్నారు. ఆ రాష్ట్రంలో నిర్మించిన ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
అలీఘర్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్డీ విద్యార్థికి డాక్టరేట్ డిగ్రీ ఇచ్చేందుకు తిరస్కరించారు. క్యాంపస్ ఈవెంట్ లో భాగంగా గతేడాది జరిగిన కార్యక్రమంలో దనీశ్ రహీం అనే వ్యక్తి ప్రధాని..
కొత్త రకం కరోనావైరస్ బారిన పడి ప్రపంచంలోని కొన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.