Home » PM Modi
అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్-15 నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ఇటీవల తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని అధికారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు.
దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం కరోనా బీభత్సం సృష్టిస్తుంది. వేలల్లో పెరుగుతున్న కేసులతో ప్రజలు భయాందోళనలో మునిగిపోతున్నారు. గతంలోని వేరియంట్ల మాదిరి కాకుండా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’
ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తుండడంతో....భారత్ అప్రమత్తమయింది. ప్రధానమంత్రి మోదీ కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
వారసత్వ రాజకీయాలు, కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో శుక్రవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొని
రైతు ఉద్యమానికి ఏడాది
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జెవార్లో నిర్మించ తలపెట్టిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో
హస్తిన పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు సరిహద్దు భద్రతా దళం (BSF)
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు నాలుగో రోజూ ఢిల్లీలోనే ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లు, రైతు సమస్యలు, రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోసం కేసీఆర్ ఎదురుచూస్తున్నారు.
డిసెంబర్-మార్చి విడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నగదును డిసెంబర్ మూడో వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయనుంది కేంద్రం.
సంక్రాంతి పండుగకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ బంపర్ ఆఫర్ ఇస్తుంది. ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి ప్రధమ బహుమతిగా రూ. 6 లక్షలు ఇవ్వనుంది