Home » PM Modi
డిసెంబర్-మార్చి విడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నగదును డిసెంబర్ మూడో వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయనుంది కేంద్రం.
సంక్రాంతి పండుగకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ బంపర్ ఆఫర్ ఇస్తుంది. ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి ప్రధమ బహుమతిగా రూ. 6 లక్షలు ఇవ్వనుంది
నవంబర్-29నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం(నవంబర్-28)ప్రధాని మోదీ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆయన బయల్దేరి వెళ్లారు. సీఎం వెంట పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు..
గతేడాది కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రైతుల ఆందోళన నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో
కొత్త భారత్ కోసం కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫొటోలను ఆదివారం ట్విట్టర్ లో షేర్ చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆ ట్వీట్ లో యోగి ఆదిత్యనాథ్
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్లు శుక్రవారం ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఇవాళ(నవంబర్-21,2021) సింఘు సరిహద్దులో సంయుక్త కిసాన్ మోర్చా నేతలు
సీఎం కేసీఆర్ ఆదివారం ఢిల్లీలో వెళ్లనున్నారు. ప్రధానంగా మూడు డిమాండ్లతో కేసీఆర్ బృందం హస్తిన వెళ్తోంది.
మీ బిల్డింగ్ బాల్కనీల్లో బట్టలు ఆరేశారా? అయితే వెంటనే తీసేయండి.. పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. భవనాల్లో బాల్కానీల్లో బట్టలను ఆరేయొద్దని నివాసులకు సూచనలు చేశారు.
ప్రభుత్వ చర్యలను, 5 జిల్లాలోని వర్షాల పరిస్థితులను ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ వివరించారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు.