Home » PM Modi
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(నవంబర్-19,2021)ఉత్తరప్రదేశ్ లోని మహోబా, ఝాన్సీ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ
రైతులకు మోదీ క్షమాపణలు
వ్యవసాయ చట్టాలు రద్దు.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
3 వ్యవసాయ చట్టాల్లో ఉన్నవిషయాలేంటి..?రద్దు చేయాలని రైతులు ఆందోళన ఎందుకు?కేంద్రం దిగివచ్చిన కారణాలేంటి? రాజకీయ లబ్ది కోసమే కేంద్రం సాగు చట్టాల్ని రద్దు చేసిందా?
రైతుల కోసమే ఈ చట్టాలు అన్నారు. రైతుల మేలు కోసం తాము ఈ చట్టాలు తీసుకొచ్చామని చెప్పారు. కానీ ఈ చట్టాలు రైతుల మేలు కోసం కాదని గొంతెత్తి అరుస్తున్నా..కేంద్రం వినిపించుకోలేదు.
క్రిప్టో కరెన్సీపై దేశాలన్నీ కలిసి పనిచేయాలని, అది అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు.
మోదీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టెలికాం రంగం, రోడ్ల నిర్మాణానికి సంబంధించి పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది కేంద్రం.
సకాలంలో సాయమందించి తోటి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేంద్రమంత్రిపై నెటిజన్లతో పాటు ప్రధాని మోదీ కూడా ప్రశంసలు కురిపించారు. నా సహచరుడు గొప్ప పని చేశాడంటూ మంగళవారం అర్థరాత్రి
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్పుర్ జిల్లాలో ఇవాళ(నవంబర్-16,2021)"పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే"ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 22వేల 500 కోట్ల రూపాయల ఖర్చుతో
వైమానిక దళానికి చెందిన C-130J జంబో విమానంలో మోదీ విహరించనున్నారు. ఆ విమానం మంగళవారం (నవంబర్ 16,2021) మధ్యాహ్నం 1.30గంటలకు పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై ల్యాండింగ్ కానుంది.