Home » PM Modi
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్పుర్ జిల్లాలో ఇవాళ(నవంబర్-16,2021)"పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే"ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 22వేల 500 కోట్ల రూపాయల ఖర్చుతో
వైమానిక దళానికి చెందిన C-130J జంబో విమానంలో మోదీ విహరించనున్నారు. ఆ విమానం మంగళవారం (నవంబర్ 16,2021) మధ్యాహ్నం 1.30గంటలకు పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై ల్యాండింగ్ కానుంది.
పాలనలో మరింత పారదర్శకతను తీసుకురావడానికి, ప్రభుత్వ పనితీరును మెరుగుపరిచే దిశగా మంత్రుల కార్యాలయాలు పనిచేయనున్నాయి.
సోమవారం భోపాల్ పర్యటనలో భాగంగా పునరాభివృద్ధి చేసిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. భోపాల్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో గవర్నర్
పద్మ శ్రీ అవార్డు గ్రహీత, బెంగాల్ లెజెండరీ నేత కార్మికుడు ప్రధాని మోదీకి చీరను బహుకరించారు. దేశ పౌరులతో పాటు మోదీ బొమ్మను ఆ చీరపై డిజైన్లా రూపొందించారు.
ప్రపంచ నాయకుల్లో అత్యధికంగా 70 శాతం రేటింగ్తో గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ప్రధాని మోదీ.. ఇప్పుడు మరో ఘనత సాధించారు.
బీజేపీ సీనియర్ నేత,మాజీ డిప్యూటీ ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ 94వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ,బీజేపీ అగ్రనేతలు పాల్గొని అద్వానికి శుభాకాంక్షలు తెలిపారుే
దేశంలో కరోనా ప్రబలిన తర్వాత తొలిసారిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ..ఢిల్లీలో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు. ప్రపంచమంతా
మరికొన్ని నెలల్లో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఇవాళ బీజేపీ..జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది. దేశంలో కరోనా ప్రబలిన తర్వాత తొలిసారి బీజేపీ జాతీయ కార్యవర్గం
ఉత్తరాఖండ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. కేదార్నాథ్ ఆలయాన్ని మోదీ సందర్శించారు.