Home » PM Modi
యూపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ప్రధాని మోదీ. ఇప్పటికే పలుమార్లు యూపీలో పర్యటించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఆయన... గురువారం మరోసారి యూపీ..
ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలోనే ప్రధాని మోదీ మహిళలకు వరాల జల్లు కురిపించారు. మహిళల ఖాతాల్లో రూ.1,000 కోట్లు జమచేశారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించారు.
సీఎం జగన్_కు మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనుమరాలి రిసెప్షన్ ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్రపతి దంపతులతోపాటు, ప్రధాని మోదీ.. పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు
: దేశపు మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ మరికొద్దికాలం జీవించి ఉండి ఉంటే పోర్చుగీసు పాలన నుంచి గోవాకు ముందే స్వాతంత్య్రం వచ్చి ఉండేదని ప్రధాని మోదీ అన్నారు. బుధవారం
వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ. ఈ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ప్రధాని మోదీ.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే కొన్నిరోజుల్లో ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఇక మనకు సమయం లేదు మిత్రమా!
ప్రారంభోత్సవాలు...శంకుస్థాపనలతో యూపీని చుట్టేస్తున్నారు. షాజహాన్పుర్లో గంగా ఎక్స్ప్రేస్వేకు శంకుస్థాపన చేయనున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో శుక్రవారం అఖిల భారత మేయర్ల సదస్సును ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన