Home » PM Modi
ప్రారంభోత్సవాలు...శంకుస్థాపనలతో యూపీని చుట్టేస్తున్నారు. షాజహాన్పుర్లో గంగా ఎక్స్ప్రేస్వేకు శంకుస్థాపన చేయనున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో శుక్రవారం అఖిల భారత మేయర్ల సదస్సును ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన
పొరుగుదేశాలతో బలమైన మైత్రీ సంబంధాల కోసం ప్రత్యేక కృషిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన గౌరవం సాధించారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరుని "వినాశకరమైనది"గా అభివర్ణించారు అని కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి చిదంబరం. అసోం కాంగ్రెస్ కార్యకర్తలకు నిర్వహిస్తున్న
వ్యవసాయాన్ని రసాయన ప్రయోగశాల నుంచి బయటకు తేవాలని రైతులకు సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించాలని రైతులకు సూచించారు.
ప్రధాని మోదీ తాజాగా వారణాసిలో పర్యటించిన విషయం తెలిసిందే.. ఈ సందర్బంగా ఆయన కలిసేందుకు వచ్చిన ఓ దివ్యంగురాలి పాదాలకు మొక్కారు మోదీ
స్థానికంగా జనాల్లో పాపులారిటీ సాధించడమే అంత ఈజీ కాదు. అలాంటిది దేశంలోనే కాదు.. యావత్ ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. వరుసగా రెండోసారి ప్రధాని అయిన మోదీ ఆ గ్రేట్ ఫీట్.
కోల్కతాలోని దుర్గా పూజకు యునెస్కో గుర్తింపు దక్కింది. యునెస్కో ఇంటర్గవర్నమెంటల్ కమిటీ వార్షిక సదస్సులో భాగంగా జరిగిన 16వ సెషన్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. మన సంస్కృతిని
సౌత్పై ప్రధాని మోదీ గురి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకే బుధవారం ఆయా రాష్ట్రాల ఎంపీలతో ప్రధాని నివాసంలో ఉదయం 9:30 గంటలకు ఎంపీలతో అల్పాహార విందు భేటీ కానున్నారు.