Home » PM Modi
భారతదేశంలో కరోనా పరిస్థితులపై ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ The Lancet సంచలన విషయాలు వెల్లడించింది.
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రధాని మోడీ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు.
బీహార్ లో ఓ యువతి ఓరాక్షన్ చేసింది. తనకు తిక్కలేస్తే పోలీసులే కాదు సీఎం అయినా ఆఖరికి పీఎం అయినా ఒక్కటే అంటూ హల్ చల్ చేసింది. నిబంధనలు పాటించాలని పోలీసులు చెబితే పిచ్చిపట్టిన దానిలా ఊగిపోయింది. నన్నే ప్రశ్నిస్తారా అంటూ పోలీసులపైనే చిందులు
a కేంద్ర ప్రభుత్వంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
దేశంలో కరోనా సంబంధిత పరిస్థితులపై గురువారం ప్రధాని నరేంద్ర మోడీ సమగ్ర సమీక్ష నిర్వహించారు.
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన హింసపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
MODI దేశంలో రెండో దశ వైరస్ వ్యాప్తితో నెలకొన్న పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వంలోని అన్ని శాఖలు నిరంతరం సమన్వయంతో పని చేస్తున్నట్లు ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు శుక్రవారం వర్చువల్ విధాన
కరోనాపై మోడీ కేబినెట్ మీట్
కరోనాతో దేశ పరిస్థితి భయానకంగా మారడంతో ప్రధాని మోడీ వరుస సమీక్షలు చేస్తున్నారు. కరోనా పరిస్థితులపై ఆయన ఇవాళ మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
Ashok Gehlot దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. సామాన్యుల నుంచి సీఎంల దాకా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు మహమ్మారి. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు కరోనాబారినపడగా..తాజాగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కరోనాబారినపడ్డారు. తనకు కరోనా పాజిటి�