Home » PM Modi
ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని హైలెవెల్ మీటింగ్
కరోెనా వ్యాక్సిన్ అమ్మకాలపై సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 18 నుంచి 45 ఏళ్ల వయసున్న వారందరికీ వ్యాక్సిన్ అందించే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని ఆమె కోరారు.
ఆ దుర్ఘటన గుండెను పిండేసే అంతటి విషాదకర ఘటన అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా సోకడంపై ప్రధాని మోడీ స్పందించారు.
ఇండియాలో కొవిడ్-19 కారణంగా మృతులు పెరుగుతూనే ఉన్నాయి. కొద్ది నెలలుగా జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో వ్యాక్సిన్..
ఢిల్లీలోని కోవిడ్ ఆస్పత్రుల్లో.. ఆక్సిజన్, బెడ్ల కొరత రోజురోజుకూ ఎక్కువవుతోంది. దీంతో అలర్ట్ అయిన ఢిల్లీ సర్కార్.. కేంద్రానికి లేఖ రాసింది.
సోషల్ మీడియాలో ప్రశాంత్ కిశోర్ కు సంబంధించిన ఆడియే టేప్ కలకలం రేపుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, మమత బెనర్జీ ఓటమికి కారణం కావొచ్చని ఆయన ఆడియోలో వెల్లడించినట్లుగా ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
రైతుల నెత్తిన పెను భారం పడనుంది. ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఇప్పటికే పెరిగిన పెట్టుబడి ఖర్చుతో సతమతమవుతున్న అన్నదాతపై కంపెనీలు భారీ ఎత్తున ధరల భారం మోపాయి.
'పరీక్షా పే చర్చా' కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీతో వీడియో ద్వారా మాట్లాడి తన సందేహాన్ని వ్యక్తం చేసి సమాధానం పొందిన ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని పల్లవిని(9వ తరగతి) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అభ�