Home » PM Modi
Construction of Ram Mandir: సీనియర్ కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ రూ.లక్షా 11వేల 111రూ విరాళాన్ని నేరుగా ప్రధాని మోడీకే పంపించారు. అయోధ్యలోని రామ మందిర నిర్మాణం కోసం విరాళం ఇవ్వాలనుకున్నానని ఎక్కడ ఇవ్వాలో ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో నేరుగా ప్రధానికే పంపినట్లు మ
PM MODI Telugu Speech : మహా కవి గురజాడ అప్పారావును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ సందర్భంగా ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వర్చువల్ విధానం ద్వారా..వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. �
covid 19 vaccination drive : దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 2021, జనవరి 16వ తేదీ శనివారం ఉదయం 10.30 వ్యాక్సినేషన్ వర్చువల్ విధానం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వ్యాక్�
PM MODI: భారత ప్రధాని నరేంద్ర మోడీ.. గుజరాతీలో మకర సంక్రాంతిపై పద్యం రాశారు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకాశవంతమైన సూర్యోదయాన్ని అభివర్ణిస్తూ గేయం రాశాడు. ‘అందరికీ సంక్షేమం కోసం నిర్విరామంగా కదిలే సూర్యుడికి ఈ రోజు గౌరవ వందనం సమర్పించాలి
https://youtu.be/5Mv9-k2aOvE
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో పాల్గొన్న వీడియో కాన్ఫిరెన్స్లో సోమవారం మాట్లాడారు. కరోనా వ్యాక్సినేషన్ పద్ధతి గురించి చర్చలు జరిపారు. ఈ మేర క్యూ ధాటి ప్రవర్తించవద్దని.. వారి టర్న వచ్చేవరకూ వెయిట్ చేయాలని సూచించారు. ఫ�
PM Modi interacts with CMs : జనవరి 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ భారతదేశంలో ప్రారంభమౌతుందని, టీకా వేయించుకోబోయే వారికయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. మూడు కోట్ల మంది హెల్త్, ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకాల�
Boris Johnson: యూకే పార్లమెంట్కు చెందిన 100మంది ఎంపీలు.. ఆ దేశ ప్రధానిని ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళనలపై భారత ప్రధాని మోడీతో మాట్లాడాలంటూ లేఖ రాశారు. ఇండియాలో అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కొన్ని వారాలుగా ఆందోళన చేస్త
Modi meet with CM’s: భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మీటింగ్ లో పాల్గొననున్నారు. జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంపై డిటైల్గా చర్చించనున్నారు. కరోనా టీకా సప్లై వి
Modi Covid-19 Vaccination: భారత ప్రధాని నరేంద్ర మోడీనే తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అంటున్నాడు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) లీడర్ తేజ్ ప్రతాప్ యాదవ్. ఇండియాలో శుక్రవారం నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పిన వ్యాక్సిన్ తొలి షాట్ ను ప్రధాని తీసుకుంటే తనత