PM Modi

    సీఎంలతో మోడీ భేటీ.. వ్యాక్సిన్ పంపిణీపై ఫోకస్

    January 11, 2021 / 06:56 AM IST

    Modi meet with CM’s: భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మీటింగ్ లో పాల్గొననున్నారు. జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంపై డిటైల్‌గా చర్చించనున్నారు. కరోనా టీకా సప్లై వి

    ‘కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రధాని మోడీనే ముందుగా తీసుకోవాలి’

    January 8, 2021 / 03:08 PM IST

    Modi Covid-19 Vaccination: భారత ప్రధాని నరేంద్ర మోడీనే తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అంటున్నాడు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) లీడర్ తేజ్ ప్రతాప్ యాదవ్. ఇండియాలో శుక్రవారం నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పిన వ్యాక్సిన్ తొలి షాట్ ను ప్రధాని తీసుకుంటే తనత

    గుడ్ న్యూస్ : కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి

    January 3, 2021 / 12:56 PM IST

    DCGI approved Covishield and covaxin vaccines : కరోనా వ్యాక్సిన్లపై దేశప్రజలకు డీసీజీఐ తీపికబురు అందించింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్‌కు, ఐస�

    పీఎంఏవై అర్బన్‌ ఇళ్ల నిర్మాణం.. ఆంధ్రప్రదేశ్‌కు 3వ ర్యాంకు, అవార్డు

    January 1, 2021 / 12:26 PM IST

    AP won 3rd rank and award in PMAY Urban Housing : పీఎంఏవై అర్బన్‌ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు 3వ ర్యాంకు, అవార్డు లభించింది. బెస్ట్‌ప్రాక్టీస్, ఇన్నోవేషన్‌ ప్రత్యేక కేటగిరీలో ఏపీ రెండు అవార్డులు సొంతంచేసుకున్నది. బెస్ట్‌ప్రాక్టీస్, ఇన్నోవేషన్‌ ప్రత్యేక క

    కొత్త సంవత్సరంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తాం : ప్రధాని మోడీ

    December 31, 2020 / 02:01 PM IST

    Corona vaccination to begin in new year : ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని ప్రధాని మోడీ తెలిపారు. కొత్త సంవత్సరంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని చెప్పారు. గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో ఎయిమ్స్ నిర్మాణానికి వీడియో కాన్ఫరె�

    డ్రైవర్ లేకుండా మెట్రో రైలు.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ

    December 28, 2020 / 09:32 AM IST

    PM Modi to flag-off Delhi Metro first driverless train: దేశరాజధాని ఢిల్లీలో డ్రైవర్ లేకుండా నడిచే మెట్రో రైలును ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. ఇవాళ(28 డిసెంబర్ 2020) నుంచి ఢిల్లీలో డ్రైవర్ లేకుండా మెట్రో రైళ్లు నడుస్తాయి. డ్రైవర్ లేకుండా మెట్రోను ట్రాక్‌లో నడపడం ఇదే మొదటిసారి

    ఢిల్లీలో కొందరు నాకే ప్రజాస్వామ్యం నేర్పించాలనుకుంటున్నారు: పీఎం మోడీ

    December 27, 2020 / 06:35 AM IST

    PM Modi: ఢిల్లీలో కొందరు ‘నాకు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పాలనుకుంటున్నారు’ అని ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నారు. పీఎం మోడీపై వేసిన కౌంటర్‌కు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీపై రివర్స్ కౌంటర్ వేసిన మోడీ.. ఇలా బదులిచ్చారు. అంతకంటే ముందు రాహు�

    ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లాంచ్ చేసిన పీఎం మోడీ.. వారికి మాత్రమే ప్రత్యేకం

    December 26, 2020 / 02:05 PM IST

    PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఆయుష్మాన్ భారత్ స్కీంను వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా లాంచ్ చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రాంతవాసులకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీంను పొడిగించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ స్కీం కింద హెల్త్ కవరేజ్ తో పాటు ఫైనాన్షియల్ రిస్

    పీఎం మోడీపై మమతా రివర్స్ కౌంటర్.. కేంద్రమే అస్సలు పట్టించుకోలేదు

    December 26, 2020 / 06:55 AM IST

    Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం Mamata Banerjee పీఎం నరేంద్ర మోడీపై రివర్స్ కౌంటర్ వేశారు. కేంద్రం తమ రాష్ట్రానికి అందాల్సిన నిధులను ఇవ్వడం లేదని పశ్చిమ బెంగాల్ కు రాకుండా బ్లాక్ చేస్తున్నారని Mamata Banerjee ఆరోపించారు. తమ ప్రభుత్వం కేంద్రానికి సహకరిస్తుంటే ఇక ని�

    PM-Kisan scheme : రైతుల ఖాతాల్లోకి రూ. 18 వేల కోట్లు జమ

    December 25, 2020 / 02:33 PM IST

    PM-Kisan scheme : ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా ఈ వార్షిక సంవత్సరంలో చివరి విడత నిధుల పంపిణీ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. లబ్ధిదారులుగా ఉన్న రైతుల ఖాతాల్లో 2020, డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం దేశవ్యాప్తంగా 2 వేల చొప్పున జమ చేసింది. క్రిస్�

10TV Telugu News