PM Modi

    కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవటంతో మన బలమేంటో ప్రపంచానికి అర్థమైంది : మోడీ

    February 8, 2021 / 11:25 AM IST

    PM Modi Speech in Rajya Sabha : పార్లమెంట్  సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో రాజ్యసభలో ప్రధాని మోడీ రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగం ఆ దశాబ్దానికే మార్గదర్శకంగా ఉందని కొనియాడారు. అనంతరం ప్రపంచాన

    కీలక మంత్రులతో మోడీ సమావేశం

    February 5, 2021 / 07:05 PM IST

    PM Modi నూతన సాగు వ్యవసాయ చట్టాలపై అటు రాజ్యసభలో..ఇటు లోక్ సభలోనూ కేంద్ర ప్రభుత్వం విపక్షాలు దాడి చేస్తుండటంతో సభకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ(ఫిబ్రవరి-5,2021) ప్రధాని నరేంద్ర మోడీ కీలక మంత్రులతో ప

    ప్రాణం పోయినా లేవనంటూ ధర్నాకు దిగిన ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్

    February 3, 2021 / 09:27 PM IST

    PM Modi’s brother: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ లక్నో ఎయిర్ పోర్టులో బుధవారం ధర్నాకు దిగారు. పోలీసులు తన అనుచరులను అరెస్టు చేశారంటూ ఆరోపిస్తూ బైఠాయించారు. ‘ఈ రోజు నేను ప్రయాగ్ రాజ్ వెళ్లాను. నిన్నటి నుంచి నా కార్యక్రమాలన్నీ అక�

    ‘కె.జి.యఫ్ 2’ రిలీజ్ రోజు నేషనల్ హాలిడే!..

    February 3, 2021 / 06:54 PM IST

    Yash Fans: రాకింగ్ స్టార్ యష్ ఫ్యాన్స్ తమ డిమాండ్ నెరవేర్చాలని ఏకంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి లెటర్ రాశారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ రోజుని నేషనల్ హాలిడేగా ప్రకటించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. యష్ హీరోగా.. కైకాల సత్యనారాయణ సమర్పణలో హ�

    పుట్టింటిపై ప్రేమ..అత్తారింటి మీద లేదేంటి?

    February 2, 2021 / 11:17 AM IST

    త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానంతో దేశం దు:ఖించింది

    January 31, 2021 / 03:21 PM IST

    India Was Saddened రిపబ్లిక్​ డే రోజున ఎర్రకోట ఘటనలో త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం చూసి యావత్ దేశం దు:ఖించిందని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం(జనవరి-31,2021)ఈ ఏడాది తొలి ‘మన్​ కీ బాత్ రేడియో’ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని..గణతంత్ర దినోత్సవం రోజు ఎర్�

    బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని విపక్షాలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి

    January 29, 2021 / 10:57 AM IST

    pm modi on budget sessions: pm modi on budget sessions: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని విపక్షాలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలను ప్రధాని కోరారు. ప్రతిపక్షాల వై�

    ఇండియాలో 4రాజధానులు ఉండాల్సిందే: మమతా బెనర్జీ

    January 23, 2021 / 04:06 PM IST

    Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియాలో నాలుగు రాజధానులు ఉండాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఢిల్లీలో మాత్రమే రాజధాని ఉండటానికి బదులు ఇలా చేయాలని సూచిస్తున్నారు. శనివారం కోల్‌కతా వేదికగా జరిగిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. సుభ�

    ఉలిక్కిపడిన శివమొగ్గ : 8 మంది మృతి, ప్రధాని సంతాపం

    January 22, 2021 / 09:45 AM IST

    Shivamogga : కర్నాటకలో శివమొగ్గలో ఓ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. జిల్లాలోని హోనసోడు గ్రామం సమీపంలో ఉన్న క్వారీలో గురువారం రాత్రి 10 గంటల 20 నిమిషాలకు ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి 8మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్వారీలో ఉపయోగ

    జో బైడెన్, కమలాకు మోదీ శుభాకాంక్షలు

    January 21, 2021 / 11:23 AM IST

    https://youtu.be/3ysROvTvq0o  

10TV Telugu News