Home » PM Modi
PM Modi కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి, సహకార సమాఖ్య విధానాన్ని మరింత అర్థవంతంగా మార్చడమే భారతావని అభివృద్ధికి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ నీతి ఆయోగ్ ఆరవ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ప్రధాని.. వీడియోకాన్ఫర�
cm jagan special status: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని సీఎం జగన్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. హోదాతోనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందగలమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్న సీఎం జగన్ ..విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇ�
Revanth Reddy angry on KCR and Modi : వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ రైతులు పోరాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలపై పోరాటం చేయాలని చూశానని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలను కేంద్రం నొక్కేస్తోందన్నారు. రైతులకు వ్యతిరేక
Pm Modi: ఓ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ గెటప్ తో ఎద్దుల బండి ఎక్కి ఆశ్చర్యపరిచాడు. ఢిల్లీ వీధుల్లో ప్రధానిలా అలంకరించుకుని తెల్లని గడ్డంతో శాలువా కప్పుకుని.. ఎద్దులబండిపై తిరిగాడు. అంతే కాకుండా పెట్రోల్ ధరలు పెరిగాయా.. తగ్గాయా అని అడుగుతూ చేసిన ప�
4 Government Banks Shortlisted For Privatisation: నష్టాలను తగ్గించుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం.. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫోకస్ అంతా వీటి మీదే. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటుపరం చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రై�
pm modi to dedicate arjun tank : అర్జున్ ట్యాంక్ తాజా వెర్షన్ మార్క్1ఏను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని అవడి ట్యాంకు తయారీ కేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. భారత ఆర్మీ, డీఆర్డీవో కలిసి పూర్తి స్వ
https://youtu.be/pOIIVIZEAlw
pm modi cry in rajya sabha: ప్రధాని నరేంద్ర మోదీ కంటతడి పెట్టారు. రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ కు వీడ్కోలు సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ఆ సమయంలో మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కంటతడి పెట్టారు. ఆజాద్ ను ప్రశంసలతో ముంచెత్తారు ప్రధాని మోదీ. అధి
PM Modi వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు ఆందోళన విరమించి, చర్చలకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభలో కోరిన నేపథ్యంలో రైతు సంఘాలు స్పందించాయి. చర్చలకు సిద్ధమేనని రైతు సంఘాలు తెలిపాయి. అయితే.. తదుపరి దశ చర్చల కోసం.. ప్రభు�
Modi Ready to change the laws of agriculture : కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని..వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నామని అయినా రైతులు ఆందోళన ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు ప్రధాని మోడీ. పార్లమెంట్ సమావేశాలు కొనసాగ�