PM Modi

    తొలి సారి వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని మోడీ

    March 1, 2021 / 08:54 AM IST

    PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో జాతీయవ్యాప్తంగా జరుగుతున్న కరోనావైరస్ వ్యాక్సినేషన్ రెండో దశలో భాగంగా టీకా వేయించుకున్నారు. భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కొవాక్సిన్ ను ఆయన వే�

    తమిళ్ నేర్చుకోలేకపోయినందుకు భాధపడుతున్నా : మోడీ

    February 28, 2021 / 04:53 PM IST

    PM Modi మరికొద్ది రోజుల్లో( ఏప్రిల్ 6న) తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ తమిళ బాషపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. తమిళ భాషను నేర్చుకోలేకపోయానని బాధగా ఉందని పశ్చాత్తాపం తెలియజేశారు. ఆదివారం నిర్వహించిన “మన్ కీ బాత్”లో మాట�

    స‌హకార స‌మాఖ్య‌ను మ‌రింత బ‌లోపేతం చేద్దాం.. దేశాభివృద్ధికి అదే మూలం

    February 20, 2021 / 02:51 PM IST

    PM Modi కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి, సహకార సమాఖ్య విధానాన్ని మరింత అర్థవంతంగా మార్చడమే భారతావని అభివృద్ధికి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ నీతి ఆయోగ్ ఆర‌వ పాలక మండలి స‌మావేశంలో పాల్గొన్న ప్రధాని.. వీడియోకాన్ఫ‌ర�

    ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, ప్రధాని మోదీతో సీఎం జగన్

    February 20, 2021 / 01:37 PM IST

    cm jagan special status: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని సీఎం జగన్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. హోదాతోనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందగలమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్న సీఎం జగన్ ..విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇ�

    రైతులకు వ్యతిరేకంగా కేసీఆర్.. మోడీతో చేతులు కలిపారు : రేవంత్ రెడ్డి

    February 16, 2021 / 10:05 PM IST

    Revanth Reddy angry on KCR and Modi : వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ రైతులు పోరాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలపై పోరాటం చేయాలని చూశానని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలను కేంద్రం నొక్కేస్తోందన్నారు. రైతులకు వ్యతిరేక

    మోడీ గెటప్‌లో ఎద్దుల బండిపై తిరుగుతూ.. వినూత్న నిరసన

    February 16, 2021 / 04:26 PM IST

    Pm Modi: ఓ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ గెటప్ తో ఎద్దుల బండి ఎక్కి ఆశ్చర్యపరిచాడు. ఢిల్లీ వీధుల్లో ప్రధానిలా అలంకరించుకుని తెల్లని గడ్డంతో శాలువా కప్పుకుని.. ఎద్దులబండిపై తిరిగాడు. అంతే కాకుండా పెట్రోల్ ధరలు పెరిగాయా.. తగ్గాయా అని అడుగుతూ చేసిన ప�

    అమ్మకానికి నాలుగు ప్రభుత్వ బ్యాంకులు? బ్యాంకింగ్ సెక్టార్‌ను కూడా ప్రైవేటుపరం చేయనున్న కేంద్రం

    February 16, 2021 / 03:03 PM IST

    4 Government Banks Shortlisted For Privatisation: నష్టాలను తగ్గించుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం.. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫోకస్ అంతా వీటి మీదే. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటుపరం చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రై�

    శత్రువులకు గుబులే : సైన్యం చేతిలో శత్రు భీకర అర్జున్ ట్యాంక్, జాతికి అంకితం

    February 14, 2021 / 03:21 PM IST

    pm modi to dedicate arjun tank : అర్జున్ ట్యాంక్‌ తాజా వెర్షన్‌ మార్క్‌1ఏను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని అవడి ట్యాంకు తయారీ కేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. భారత ఆర్మీ, డీఆర్డీవో కలిసి పూర్తి స్వ

    పార్టీలకు అతీతంగా ఉక్కు ఉద్యమం

    February 12, 2021 / 09:54 AM IST

    ప్రధాని నరేంద్ర మోదీ కంటతడి

    February 9, 2021 / 11:29 AM IST

    pm modi cry in rajya sabha: ప్రధాని నరేంద్ర మోదీ కంటతడి పెట్టారు. రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ కు వీడ్కోలు సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ఆ సమయంలో మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కంటతడి పెట్టారు. ఆజాద్ ను ప్రశంసలతో ముంచెత్తారు ప్రధాని మోదీ. అధి

10TV Telugu News