Home » PM Modi
చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. పశువులు చనిపోతే 50 వేల రూపాయల సాయం..
మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల అభద్రత సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశాలని ప్రధాని మోదీ అన్నారు.
సీపీఐలో కష్టపడి పని చేసిన బాల మల్లేశ్, శ్రీనివాస్ రావు రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా ఎన్నికయ్యారని చెప్పారు.
యుక్రెయిన్ లోని మారిన్స్కీ ప్యాలెస్.. గతంలో పెద్దగా పరిచయం లేని ఈ ప్యాలెస్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాఫిక్ గా మారింది.
Russia-Ukraine Conflict : రెండు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యం, ఆర్థికం, సైనిక, ఇతర అవసరాల కోసం చేసుకునే ఒప్పంద స్నేహం. కానీ ఇండియా గత కొన్నేళ్లుగా ప్రపంచ దేశాలతో సమానమైన స్నేహాన్నే కొనసాగిస్తోంది.
1991లో సోవియట్ నుంచి విడిపోయి యుక్రెయిన్ ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.
అమరావతి పునర్ నిర్మాణం, పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకారం కోరారు చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధికి ఇస్తామని ప్రకటించిన నిధుల గురించి ఆయన వాకబు చేశారు.
వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థిక సాయంగా నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు చంద్రబాబు.
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాల బాధ్యతలను తాము తీసుకుంటామని కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణానికి 15వేల కోట్ల రూపాయలు ఇస్తామని, అవసరమైతే మరిన్ని నిధులు కూడా ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ �
రేపు సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు.