Home » PM Modi
భారత్కు నరేంద్ర మోదీ చేసింది ఏమీ లేదని, అంతేగాక, ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఇస్తామని చెప్పి..
ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.
ప్రధానిని కలిసిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.
మైనారిటీల మనోభావాలను బీజేపీ దెబ్బతీసింది. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ మీద బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది.
కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులు, ప్రాణాలతో బయటపడిన వారిని కలిసి మోదీ మాట్లాడతారు. మధ్యాహ్నం సమయంలో సహాయక చర్యలపై
24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది. ఇవన్నీ దాటుకొని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్.
గైక్వాడ్ 12ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాడు. ఆయన మొత్తం 40 టెస్టులు, 15 వన్డే మ్యాచ్ లు ఆడాడు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నీతి ఆయోగ్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
చంద్రబాబు సమావేశంలో 20 నిమిషాలు మాట్లాడారు. ఇతర నేతలు 15 నిమిషాలు మాట్లాడారు. విపక్షాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి ..
పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. కేంద్రం సాయం చేయకపోవడం, ప్రభుత్వాలు మారటం, ప్రాధాన్యాలు తగ్గడంతో ఇన్నాళ్లూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ వచ్చింది.