Home » PM Modi
ప్రధాని పాల్గొనబోయే యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారని, ప్రధాని కార్యక్రమం జరిగే సమయంలో 10 గంటల నుంచి 12 గంటల మధ్య తరగతులు నిలిపివేస్తారని యాజమాన్యం చెప్పింది
ఈ నెల 23న బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మహా సమావేశం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని 15 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మినహా.. మిగిలిన అన్ని పార్టీలు కాంగ్రెస్ వెంట న�
తమిళనాడు రాష్ట్రాన్ని ఐదు దశాబ్దాలుగా ద్రావిడ పార్టీలే పరిపాలిస్తున్నాయని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విషయాన్ని బీజేపీ వంటి ప్రత్యర్థులు నేటికీ గుర్తించకపోవడం గర్హనీయమని స్టాలిన్ అన్నారు.
ఈ నెల 23న బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మహా సమావేశం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని 15 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మినహా.. మిగిలిన అన్ని పార్టీలు కాంగ్రెస్ వెంట న�
Narendra Modi : 200 ఎకరాల్లో రూ.10 వేల కోట్లతో టెక్స్ టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతోంది.
ప్రధాని మోదీ తాజాగా ప్రారంభించిన ఐదు రైళ్లతో కలిపి దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరింది. అత్యాధునిక సదుపాయాలతో సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లను తయారు చేశారు.
మధ్యప్రదేశ్లో 5 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ
కైరోలో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పెద్దలు, పిల్లలు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. ఈజిప్షియన్ మహిళ మోదీ ఎదురుగా షోలే సినిమాలోని 'యే దోస్తీ హమ్ నహీ తోడేంగే' పాట పాడి ఆకట్టుకుంది.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా కులాలు, మతాలు, జాతుల మధ్య ఘర్షణలు జరగడం దురదృష్టకరమని తెలిపారు. మణిపూర్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్కి ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ చాట్, జిలేబీ తెగ నచ్చేసింది. జపాన్ రాయబారి హిరోషి సుజుకీ పూనెలో తన భార్యతో కలిసి స్ట్రీట్ ఫుడ్ భలే లాగించేస్తున్నారు. ప్రధాని మోదీ సిఫార్సుతో చాట్, జిలేబీ రుచి చూసినట్లు ఆంథోని ఆల