Home » PM Modi
ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఆయన రాకకోసం అక్కడ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోదీ అభిమాని ఒకరు తన కారు నంబర్ ప్లేట్పై మోదీ పేరు రాయించుకుని అభిమానం చాటుకున్నారు.
ఒడిశా బలాసోర్ రైలు ప్రమాదంలో వెయ్యికిపైగా మరణాలు సంభవించాయి. ఇవన్నీ బయటకు రాకుండా మీడియాను కేంద్ర ప్రభుత్వం మేనేజ్ చేసింది. మృతదేహాలను కూడా బయటకు కనిపించకుండా రాత్రికి రాత్రికి ట్రక్కుల్లో తరలించేసి అడవుల్లో దహనం చేశారు.
కోవిన్ డేటా లీక్ అయ్యిందని టీఎంసీ నేతలు సాకేత్ గోఖలే, డెరెక్ ఓబ్రెయిన్, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రముఖులు, జర్నలిస్టుల ప్రైవేట్ సమాచారం కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉందని ప్రతిపక్ష నేతలు ట్వీట్ చేశారు.
చాలా వీడియోల్లో తన భార్య తనకు కారం తినిపిస్తూ చంపేస్తోందంటూ కొంటెగా చెప్పుకొచ్చారు. తాను మాత్రం స్పైసీ లేని ఫుడ్ ఆర్డర్ చేస్తే.. తన భార్య మాత్రం కావాలని స్పైసీగా ఉన్న ఫుడ్ ఆర్డర్ చేసి తనకు తినిపిస్తోందంటూ నెటిజెన్లతో తన ఆనందాన్ని వ్యక్తం చే
దక్షిణాఫ్రికా ప్రధానితో ఫోన్లో పలు విషయాలపై మాట్లాడినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని సమీక్షించడం జరిగిందని చెప్పారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వంగమయి వివాహం ఇటీవల ప్రతీక్ దోషితో సింపుల్ గా జరిగింది. అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ దోషి బ్యాగ్రౌండ్పై జనం ఆరా తీస్తున
మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సిద్దమని కేంద్రం లేఖ రాసినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని..కేంద్రం సహకరించడం లేదని చెప్పడం సిగ్గు చేటని అన్నారు.
భారతదేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతుంది. ఒకదానికి కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తుంది. మరొక దానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు.
ఒడిశాలో జరిగిన అత్యంత ఘోరమైన రైళ్లు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో మాట్లాడానని..సహాయక చర్యలు కొనసాగుతున్నాయని..బాధితులకు కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుంద
దేశంలో ఎంపిక చేసిన పది జిల్లాలలో ప్రయోగాత్మకంగా తొలుత గోదాంల ఏర్పాటు చేయనుంది. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల నిల్వ కోసం గోదాంల ఏర్పాటు చేయనున్నారు.