Home » PM Modi
తాజాగా మాధవన్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం మాధవన్ ఫ్రాన్స్ లో ఉన్నారు. ఇటీవల మన ప్రధాని మోదీ ఫ్రాన్స్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా చివరి రోజు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్ మోదీతో పాటు ఫ్రాన్స్ లో ఉన్న పలువురు భా
మోదీ ప్రధాని అయిన తర్వాత ఒక సందర్భంలో తాను పెద్దగా చదువుకోలేదని, కేవలం 10 వరకు మాత్రమే చదివానని మోదీ అన్నారు. అనంతరం, మోదీ మాస్టర్స్ చేశారని అమిత్ షా ఒక సందర్భంలో సర్టిఫికెట్ చూపించారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్లో అడుగుపెట్టిన ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ స్వయం విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వ�
ఫ్రాన్స్లో మిన్నంటిన భారత్ మాతాకీ జై నినాదాలు
శుక్రవారం జరగనున్న ఫ్రాన్స్ బస్టీల్ డే వేడుకల్లో గౌరవ అతిథిగా ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే మిలటరీ పరేడ్లో ఫ్రాన్స్ దేశ బలగాలతో కలిసి భారత దళాలు కూడా పాల్గొనబోతున్నాయి.
అజిత్ పవార్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం పాలక బీజేపీ-శివసేన కూటమిలో చేరిన అనంతరం, జూలై 2న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికీ తమ పార్టీ చీఫ్ శరద్ పవారేనని, ఇప్పటికీ పార్టీ అత్యున్నత నాయకుడిగా ఉన్నారన
తెలంగాణ ఒక రాష్ట్రంగా పరిపాలన చేస్తూ దేశానికే ఒక బాట చూపుతుంటే కళ్ళు మండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సాక్షిగా తల్లిని చంపి బిడ్డను వేరు చేసినారు అన్న ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు అని వెల్లడించారు.
ప్రధాని మోదీ సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించి మోసం చేశారని వెల్లడించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి పట్టించుకోలేదని విమర్శించారు.
మోడీతో సహా ఢిల్లీ బీజేపీ నేతలంతా ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడతారు.తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాలు లేవు కాబట్టే మోడీ నిధులు ఇవ్వకుండా, హామీలు లేకుండా ప్రసంగం ముగించారు.
తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఢిల్లీ వరకు కేసీఆర్ అవినీతి పాకింది. కేసీఆర్ కుటుంబం అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టాయని ప్రధాని మోదీ అన్నారు.