Home » PM Modi
దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధి..
ఇక తొలి విడతగా అభివృద్ధి చేసే జాబితాలో ఏపీలోని 18 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇందులో రూ.453 కోట్లతో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లకు కొత్త హంగులు అద్దనున్నారు.
ఒకరు దేశ ప్రధాని సోదరి.. మరొకరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సోదరి.. ఇద్దరు ఓ ఆలయం వద్ద కలిసారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. వారు ఒకరినొకరు పలకరించుకున్న విధానం, సింప్లిసిటీ నెటిజన్ల మనసు దోచుకుంది.
ప్రధాని మోదీ పాలన ఎమర్జెన్సీ పాలన కంటే అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు, ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోవడానికి ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వే కారణమని ఆరోపించారు.
చురచంద్పూర్, ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, విష్ణుపూర్లు మైతీ, కుకీ యుద్ధంలో హింసాత్మకంగా ప్రభావితమయ్యాయి. ఈ ప్రాంతాల్లో మెయిటీ వర్గానికి చాలా ఆధిపత్యం ఉంది. 2022 ఎన్నికల్లో ఈ ప్రాంతాల నుంచి బీజేపీకి 24 సీట్లు వచ్చాయి
మణిపూర్లో ఇద్దరు కుకీ మహిళల ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎట్టకేలకు గురువారం స్పందించారు. మణిపూర్లో ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన బుధవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన హృదయం బాధతో నిండిపోయిందని మోదీ అన్నారు....
మోదీ పాలనలో అంబానీ, అదానీలు లాభ పడ్డారని, పేద ప్రజలు మరింత పేదలుగా మారిపోయారని పేర్కొన్నారు. ఏపీ నుంచి ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారని వెల్లడించారు.
మరొకరికి శత్రువుగా ఉండేందుకు ఎన్డీఏ ఏర్పాటు కాలేదు. దేశంలోని అన్ని వర్గాలకు ఎన్డీఏపై పూర్తి నమ్మకం ఉంది. (Narendra Modi)
ప్రధాని నరేంద్రమోదీకి హిందుస్తాన్ ఆవామ్ మోర్చా అధినేత జితన్ రాం మాంఝీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఏఐడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి స్వాగతం పలికారు
విపక్షాల భేటీపై మోదీ కామెంట్స్..