Home » PM Modi
వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన సీఎం వచ్చీరాగానే ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంపై రాజకీయంగా రకరకాల చర్చ జరుగుతోంది. YS Jagan Mohan Reddy
బాబు అరెస్ట్, జమిలి ఎన్నికలపై ప్రధాని, అమిత్ షాలతో భేటీ
చంద్రయాన్-3 సూపర్ సక్సెస్ కావటంతో యావత్ భారతం పొంగిపోయింది. ప్రపంచమంతా భారత్ వైపే చూసేలా చేసిన చంద్రయాన్ -3 ఇప్పుడు ఎంతోమందికి ఉపాధి మార్గంగా మారింది. అదెలా అంటే..
భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. రెండు రోజులు జరిగిన ఈ సదస్సులో పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జీ20 దేశాల ప్రధానులు, అధ్యక్షులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
రెండు రోజుల జీ20 సమ్మిట్ సెప్టెంబర్ 9-10 తేదీలలో ఢిల్లీలో జరగనున్నాయి. ఇందుకోసం రాజధాని ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సదస్సుకు జీ20 కూటమిలోని ప్రపంచ దేశాధినేతలు, వారి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు.
విభజించు పాలించు అనే విధానంతో దేశాన్ని విచ్చిన్నం చేసే కుట్ర బీజేపీ చేస్తోంది. Revanth Reddy - PM Modi
సనాతన ధర్మంపై కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఎట్టకేలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మౌనం వీడారు. ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
భారతదేశ అధ్యక్షతన సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు ఢిల్లీలో G-20 సమ్మిట్ నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలువురు దేశాధినేతలు ఇందులో పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ-20 విందును ఏర్పా�
సెప్టెంబరు 6వ తేదీ ఉదయం ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారని, ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని జైరాం రమేష్ తెలిపారు
రాఖీ పండుగ పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి చిన్నారులు రాఖీలు కట్టారు. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద రక్షాబంధన్ వేడుకల్లో ప్రధాని చిన్నారులతో కలిసి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన అధికారిక ట్విటర్ ఖాతాల�