Home » PM Modi
కాచిగూడ, రాయిచూర్ మధ్య డెమో రైలును ప్రారంభించబోతున్నారు. ఇక మరోవైపు రూ.6,6404కోట్ల విలువైన జాతీయ రహదారులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత కేసీఆర్ కు లేదు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని కలిసి ఎందుకు పాల్గొనటం లేదు. Kishan Reddy
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. PM Modi
మోదీకి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు
మోదీ బాటలోనే గవర్నర్ లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. గవర్నర్లు బీజేపీ నేతల్లా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ వర్గాల నుంచి తెలిసిన సమాచారం ప్రకారం.. 20 సంవత్సరాల కాలానికి 50 లక్షల రూపాయల కంటే తక్కువ గృహ రుణం తీసుకునే వారందరూ ఈ పథకానికి అర్హులు
యూపీలోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని నరేంద్ర మోదీ యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్సర్కార్, కపిల్
తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైళ్లు.. ప్రారంభించనున్న మోదీ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్ల సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటికే ప్రధాన మార్గాల్లో తిరుగుతున్న ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
దేశంలో తాము 56 శాతం ఉన్నాం.. ఎందుకు తమపై వివక్ష చూపుతున్నారు? తమకు ఏమైనా భిక్షం వేస్తున్నారా అని ప్రశ్నించారు. బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదని, బీసీలకు ఏ పథకాలు పెట్టారని నిలదీశారు.