Home » PM Modi
PM Modi With Pawan Kalyan : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పవన్ ను ప్రధాని మోదీ ఆపాయ్యంగా పలకరించారు. అంతేనా..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
బేగంపేట్ నుంచి రోడ్డు మార్గంలో ప్రధాని మోదీ సాయంత్రం 5.25గంలకు ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్నారు. సాయంత్రం 5.30గంటల నుంచి 6.10గంటలకు బీసీ గర్జన సభలో మోదీ ఉండనున్నారు.
నేపాల్ లో పెను విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప విపత్తులో ఇప్పటి వరకు 132 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 140 మంది గాయపడ్డారు. నేపాల్ కు సహాయ సహకారాలు అందించనున్నట్లు భారత్ తెలిపింది. ఈ మే
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల జరుగుతున్న క్రమంలో ఇండిగోపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేతు జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.
ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్ గా నియమిస్తు రాష్ట్రపతి కార్యాలయం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అదాని ఇప్పటి వరకు 32వేల కోట్లు దోచుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదాని వ్యవహారంపై దర్యాప్తు జరుపుతాం. ఎవరు ప్రజా ధనం దోచుకున్నా కాంగ్రెస్ దర్యాప్తు జరుపుతుందని రాహుల్ అన్నారు.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుపై మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు ఒక దయ్యం అని, నిరంకుశుడు, యుద్ధ నేరస్థుడు అని అసద్ ఆరోపించారు....
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పటికే యూపీలోని రాయ్బరేలీ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు.
భారత అథ్లెట్లు మరింత ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు అన్ని విధాలుగా సహాయపడతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.